అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా మహిళలు పోటీపడుతున్నారు
కమీషనర్ సుధీర్ బాబు ఐపీఎస్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ కమిషనరేట్ మరియు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నాగోల్ లోని పిబిఆర్ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల రాచకొండ పోలీసు మహిళా అధికారులు...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన(JANASENA) అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి సమాచారం అందించారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు...
తార్నాక చౌరస్తాలో ప్రధాన ఫుట్ పాత్లు అన్ని కబ్జా..
నెలనెలా మమ్మూళ్లతో మౌనం వహిస్తున్న జిహెచ్ఎంసి, ట్రాఫిక్ అధికారులు..
తార్నాక సిగ్నల్ ఓపెన్ అయ్యాక ప్రజలకు తిప్పల తప్పవా..?
అనునిత్యం ట్రాఫిక్ రద్దీతో కనిపించే నగరంలో పాదాచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లు వ్యాపార కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. అనేక వ్యాపార సముదాయాలకు అడ్డాగా మారి కబ్జా...
6 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసిన రోలింగ్ మిడోస్ ఆలె ఇన్ఫ్రా
కోట్ల విలువైన సర్కార్ భూమిని కొల్లగొట్టిన నల్లారి నిరూప్ కుమార్ రెడ్డి
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరుతో వైట్ కాలర్ మోసం..?
దర్జాగా మొత్తం 43 ఎకరాల్లో కట్టడాల ప్రసహనం..
అంతర్జాతీయ స్థాయికి తీసిపోని విలాసవంతమైన విల్లాలు ..
చిన్న జీయర్ స్వామి చేతులమీదుగా...
కుటుంబ వ్యవస్థ మానవాళి సామాజిక ప్రగతికి మూలం. మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు నేటితరం విద్యార్థులకు వాటి ప్రాధాన్యత అవగాహన అవగత మవ్వాలని శ్రీ చైతన్య టెక్నో స్కూల్(Sri Chaitanya Techno School) గడ్డి అన్నారం బ్రాంచ్ ప్రిన్సిపల్ సువర్ణరేఖ తన ప్రసంగంలో తెలియజేశారు. స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఫ్యామిలీ బ్లూమ్...
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
కొండపొచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఆలయ అభిృద్ధికి తన వంతు సహాయాన్ని అందిస్తానని హామీ
కొండపొచ్చమ్మ అమ్మవారిని దర్శించుకొని చాలా పవిత్రుడిని అయ్యానని భావిస్తున్నానని ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatraya) అన్నారు. ఈ సందర్బంగా సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్...
మరోమారు స్పష్టం చేసిన మంత్రి లోకేశ్
ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే భాధ్యత తమదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, 1.82 లక్షల పోస్టులు గత టీడీపీ హయాంలోనే భర్తీ చేశాం అని...
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేందప్రసాద్ ఘన విజయం సాధించారు. మొత్తం తొమ్మిది రౌండ్లకు గానూ, మంగళవారం తెల్లవారుజామున 5:50 గంటల సమయంలో చివరి రౌండ్ పూర్తయ్యే సరికి ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 7వ రౌండ్ ముగిసే సరికి ఆయనకు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం...
ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఉభయగోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులుపై పేరాబత్తుల గెలుపొందారు. ఇప్పటి వరకు జరిగిన ఏడు రౌండ్లలోనూ రాజశేఖరం ఆధిక్యంలో నిలిచారు. ఆయన మొత్తం లక్షా 12వేల 331 ఓట్లు సాధించారు. అలాగే...
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...