Saturday, September 21, 2024
spot_img

aadab hyderabad

ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ గా తేజిందర్ సింగ్

భారత వైమానిక దళ వైస్ చీఫ్ గా ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ వాయుభవన్ లో ఆదివారం బాధ్యతలు చేపట్టారు.రక్షణశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.తేజిందర్ సింగ్ 1987లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ బ్రాంచ్ లో ఎంపిక అయ్యారు.జమ్మూకశ్మీర్ లో కమాండింగ్ ఎయిర్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.అంతేకాకుండా తేజిందర్ సింగ్ ఇండియన్ ఎయిర్...

హెలికాఫ్టర్ కథ విషాదాంతం,22 మంది మృతి

రష్యా తూర్పు ప్రాంతంలో అదృశ్యమైన హెలికాఫ్టర్ కూలిపోయిందని అధికారులు ప్రకటించారు.22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ శకలాలు కంచట్కాలోని తూర్పు ద్వీపకల్పంలో లభించాయని అధికారులు వెల్లడించారు.17 మంది మృతదేహాలను వెలికితీశామని తెలిపారు.ఎం.ఐ.08 హెలికాప్టర్ వచ్కాజెట్స్ అగ్నిపర్వతం సమీపంలోని స్థావరం నుండి బయలుదేరింది.మాస్కోకు తూర్పున 7,100 కి.మీ (4,400 మైళ్ళు) దూరంలో ఉన్న కమ్చట్కా ద్వీపకల్పం వారాంతంలో...

ఆజ్ కి బాత్

అక్షరాలు విడిగా ఉంటాయి..ఒక్కొక్క అక్షరం కలిస్తే పదలవుతాయిపదాలే చైత్యనపు ప్రవహలవుతాయి రెపరెపలాడే ఆత్మవిశ్వస పతాకాలవవుతాయి..గాయాలైన కాయలకు మాటల మలాంలవుతయి..దివ్య ఔషద సంజీవిని ఆవుతయి..నిజమైన అక్షరాలు నియంతృత్వం పోకడలను ఎప్పటికప్పుడు ఎండకడతాయి ఎదిరిస్తాయి..కుట్రల కంచుకోటలను బద్దలు కొడుతయి..పీడనలకు ఘోరీ కడతాయి.. కనకమామిడి సన్నీ

భారీ వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష

ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు భారీ వర్షాల నేపథ్యంలో హోంమంత్రి అనిత సమీక్ష రాష్ట్రవ్యాప్తంగా 09 మంది మరణించారని అధికారికంగా వెల్లడించినహోంమంత్రి అనిత 22 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆదివారం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు.భారీ వర్షాలు,వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 09 మంది మరణించారని...

అధికారులు ఎవరు సెలవులు పెట్టొద్దు

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం మంత్రులు,అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ సమావేశం అధికారులు అందరు అప్రమత్తంగా ఉండాలి సెలవుల్లో ఉన్న అధికారులు విధుల్లో చేరాలి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు...

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.పలు జిల్లాలోని వాగులు,వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్,ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది .ఆదిలాబాద్,నిర్మల్,నిజామాబాద్,కామారెడ్డి,మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్,వనపర్తి,నారాయణపేట,గద్వాల జిల్లాలకు రెడ్ అలెర్ట్.. కొమురంభీం,మంచిర్యాల,జగిత్యాల,ములుగు,జయశంకర్,ఖమ్మం,భద్రాద్రికొత్తగూడెం,వరంగల్,హన్మకొండ,జనగామ,వికారాబాద్,సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది వాతావరణశాఖ. రాష్ట్రంలో...

పారాలింపిక్స్‌లో భారత్ కు మరో పతాకం

పారాలింపిక్స్ లో భారత్ కి మరో పతాకం దక్కింది.మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్.హెచ్ విభాగంలో భారత్ షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతాకాన్ని గెలుచుకుంది.పారిస్ ఒలంపిక్స్ లో భారత్ ఇప్పటి వరకు ఐదు పతకాలు సాధించింది.రూబీనా ఫ్రాన్సిస్‌ ఫైనల్‌లో 211.1 పాయింట్లు సాధించింది.

హైదరాబాద్ లో రెచ్చిపోయిన దొంగలు,35 లక్షలు చోరీ

హైదరాబాద్ లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు.ఓ నగల వ్యాపారి వద్ద నుండి ఏకంగా రూ.35 లక్షలు కాజేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,తిబర్మల్ జ్యువెలర్స్ మేనేజర్ శ్రీకాంత్ బంజారాహిల్స్ లో దుకాణం మూసివేసి ద్విచక్రవాహనం పై ఇంటికి బయల్దేరాడు.ఈ క్రమంలోనే రేతిబౌలి వద్ద ఆగగా,బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు అతని వద్ద ఉన్న బ్యాగును...

కాంగ్రెస్ కు జై కొడతారా,పోటీకి దిగుతారా..?

ఏపీకి చంద్ర‌బాబు నాయుడు సీఎం..తెలంగాణకేంటి లాభం ? తెలంగాణ‌లో కాంగ్రెస్తో దోస్తీ..ఏపీలో జనసేన,బీజేపీల‌తో పొత్తులు.. ? తెలంగాణ‌లో పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలు ఎలా తీసుకొవాలి ? రెండు కండ్లన్న బాబు ఒకే కంటితో ఏపీనే ఎందుకు చూస్తున్నారు ? ఏపీ లో టీడీపీ గెలిస్తే తెలంగాణ లీడర్లకు ఏం లాభం జరిగింది..? ఆస్తులను కాపాడుకోవడానికే పార్టీ నడుస్తోందన్న ప్రచారంలో నిజమెంత ? పతనావస్థలో...

సివిల్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ముందుకొచ్చింది.ఆసక్తి,అర్హులు ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 20లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.ఎంపికైన అభర్ధులకు ఉచిత శిక్షణతో పాటు,వసతి సౌకర్యం కూడా ఉంటుంది.
- Advertisement -spot_img

Latest News

కాలుష్య కోరల్లో భారతీయుల ప్రాణాలు

పర్యావరణ కాలుష్య సంక్షోభంతో ప్రజారోగ్యం గాల్లో దీపం అవుతున్నదని,లక్షల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ‘లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్’‌ ప్రచురించిన ‘పొల్యూషన్‌ అండ్‌ హెల్త్‌ :...
- Advertisement -spot_img