సుమారు రూ.100 కోట్లు కొల్లగొట్టిన సాస్ ఇన్ఫ్రా సంస్థ
రంగురంగుల బ్రోచర్లతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న వైనం
కూకట్పల్లి, కొల్లూర్ లో హైరేజ్ టవర్స్ పేరిట మోసం
పట్టించుకోని రెవెన్యూ, సంబంధిత అధికారులు..
నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రీ లాంచ్ మోసాలు
https://youtu.be/6h7ExPVQZ4w
హైదరాబాద్లో రోజురోజుకు ప్రీ లాంచ్ మోసాలు పెరుగిపోతున్నాయి.. మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను ఆసరా చేసుకొని కొన్ని...
ఇక డబుల్ ఇంజిన్ సర్కార్కు రంగం సిద్దం
ఆప్ను ఊడ్చి పారేసిన రాజధాని ఢిల్లీ ప్రజలు
జైలుకెళ్లిన ఆప్ నేతలంతా ఓటమి
పర్వేశ్ సింగ్ వర్మ చేతిలో కేజ్రీవాల్ పరాజయం
చివరి రౌండులో బయటపడ్డ సిఎం అతిషి
ఖాతా కూడా తెరవని కాంగ్రెస్ పార్టీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలైంది. రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ విరామం తరవాత బిజెపి...
4,089 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపు
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో పర్వేశ్ వర్మ 4,089 ఓట్ల భారీ ఆధిక్యంతో ఆప్ అధినేత, మాజీ సిఎం అరవింద్ కేజీవ్రాల్ను ఓడించారు. కాగా.. గెలుపు అనంతరం ఆయన ఓ ట్వీట్ చేశారు. హిందీలో ‘జైశ్రీరామ్‘ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ పేరు దేశ వ్యాప్తంగా...
స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. లోకల్ బాడీ ఎన్నికలకు కేడర్ను గులాబీ పార్టీ సిద్ధం చేస్తోంది. శనివారం ఉదయం 11గంటలకు తెలంగాణ భవన్లో వికారాబాద్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కేడర్కు కేటీఆర్...
తగిన బుద్ది చెప్పారన్నమాజీ మంత్రి హరీశ్రావు
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు(HARISH RAO) అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మిగిలిందని విమర్శించారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీలో ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డి పాత్ర అమోఘమని సెటైర్లు గుప్పించారు....
కేజ్రీవాల్ అవినీతే కొంపముంచిందన్న హజారే
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నా హజారే(Anna Hazare) స్పందించారు. అధికార దాహంతోనే మాజీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్ హారే ఓడిపోయారని ధ్వజమెత్తారు. కేజీవ్రాల్పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. లిక్కర్ స్కామ్తో కేజీవ్రాల్ అప్రతిష్ఠపాలయ్యారని, అందుకే ఆప్ ను ప్రజలు ఓడించారని దుయ్యబట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి దూసుకుపోతోంది. ఇప్పటివరకు...
పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణలో అశ్రద్ధ వహిస్తున్న జిహెచ్ఎంసి అధికారులు…
దుర్వాసనతో ముక్కు మూసుకుంటున్న ప్రజలు..
లక్షల రూపాయల ప్రజాధనం వృధా చేసిన జిహెచ్ఎంసి…
ఫోటోలకు ఫోజులిస్తున్న జిహెచ్ఎంసి అధికారులు…
మల్కాజిగిరి జిహెచ్ఎంసి అధికారుల తీరు చూస్తే పేరు పెద్ద ఊరు దిబ్బ అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది. గతంలో జిహెచ్ఎంసి ప్రజల సౌకర్యార్థం లక్షల రూపాయలతో మల్కాజిగిరి నియోజకవర్గం అన్ని...
విద్యార్థినులపై అసభ్య కరంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుని పోలీసులు అరె స్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వికారాబాద్ జిల్లా ధరూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయి సుమారు రెండు నెలలు అవుతుంది. అయితే అప్పటినుండి పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతున్న ఫోక్సో నిందితుడు పెద్ద గొల్ల కృష్ణయ్య ఉపాధ్యాయున్నీ పోలీసులు...
మహాశివరాత్రికి మరో 18 రోజులే
ఉత్సవ కమిటీ కూడా లేనట్టే..!
ఇప్పటికే అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్
పాలకవర్గం ఉంటేనే సజావుగా జాతర ఏర్పాట్లు
కొత్త ఈ.ఓ తో ఉత్సవాల నిర్వహణ సాధ్యమేనా..?
ఏడుపాయల శ్రీ వనదుర్గామాత దేవస్థానం.. చుట్టూ దట్టమైన అడవులు, మంజీరా నది ఏడుపాయలుగా చీలిన ప్రాంతంలో వన దుర్గామాత వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రతి ఏటా మహాశివరాత్రి...