Monday, March 17, 2025
spot_img

aadab hyderabad

హైదరాబాద్‌లో హాస్టల్‌ నిర్వాహకుడి అరాచకం

యువతిని వీడియోలు చూపి బ్లాక్‌మెయిల్‌ హైదరాబాద్‌లో హాస్టల్‌ నిర్వాహకుడి అరాచకం బయటపడింది. వీడియోలతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి బెదిరింపులకు పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. యువతి న్యూడ్‌ వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. అంతే కాదు యువతిని బెదిరించి ఏకంగా రూ.2.53 కోట్ల వరకు వసూలు చేశాడు. దీంతో బాధితురాలు నిడదవోలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు దేవనాయక్‌...

ఐటీ కార్యాలయానికి వెళ్లిన దిల్‌రాజ్‌

డాక్యుమెంట్స్‌, బ్యాంకు వివరాలతో కార్యాల‌యానికి.. ఇటీవ‌లే దిల్‌రాజ్ నివాసంలో ఐటీ తనిఖీలు టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌ దిల్‌ రాజు(Dil Raju) మంగళవారం ఉదయం ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల దిల్‌ రాజు నివాసంలో ఐటీ తనిఖీలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు...

పేదల ఇండ్లను కూలుస్తామంటే ఊరుకోను

అవసరమైతే జైలుకు పోతా కానీ కాంప్రమైజ్‌ కాను మా ఇంట్లో రేవంత్‌రెడ్డి ఫొటో లేదు.. కేసీఆర్‌ ఫొటోనే ఉంది.. హైడ్రా తీరుపై మరోసారి మండిపడ్డ దానం నాగేందర్‌ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Danam Nagender) కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాపై పలు సందర్భాల్లో నోరువిప్పారు. హైడ్రా వల్ల పేదల జీవితాలు ఆగం అవుతున్నాయని, పిల్లల పుస్తకాలు, సామగ్రి బయటపడేయడంతో...

ఫిరాయింపుదారులకు షాక్‌

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు పార్టీ మారిన ఎమ్మెల్యే(MLA)కు షాక్‌ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై...

రేపే రాజ‌ధానిలో ఎన్నిక‌లు

5న ఎన్నికలకు భారీగా ఏర్పాట్లు 8వ తేదీన అభ్య‌ర్థుల భ‌వితవ్యం దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. అన్ని రాజకీయ పార్టీల మైకులు మూగబోయాయి. 70 అసెంబ్లీ స్థానాలకు రేపు (ఫిబ్రవరి 5న) పోలింగ్‌ జరగనుండగా.. 8వ తేదీన వారి భవితవ్యం తేలనుంది. అప్రమత్తమైన ఎన్నికల సంఘం ప్రలోభాలను అరికట్టేందుకు నిఘా పెంచింది....

200 ఎక‌రాల్లో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఏటీ సిటీ

ఏఐ యూనివర్సిటీతో పెరగనున్న తెలంగాణా ప్రతిష్ట.. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల మంత్రి శ్రీధ‌ర్ బాబు తెలంగాణ యువ‌త‌ను కృతిమ మేథ‌(ఏఐ)లో నిపుణులుగా తీర్ది దిద్దాల‌నే సంకల్పంతో ఏఐ సిటీలో ఏఐ యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు(Duddilla Sridhar Babu) తెలిపారు. సోమ‌వారం హైటెక్ సిటీలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక...

పోలీసు సంస్కరణల ద్వారా మెరుగైన పోలీసింగ్

అభిప్రాయ‌ప‌డ్డ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ పోలీస్ శాఖలో అవసరమైన సంస్కరణలపై చర్చించడం ద్వారా ప్రజల సంక్షేమం కోసం మెరుగైన పోలీసింగ్‌ను చేపట్టాల్సి ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్(Director General of Police Jitender) అభిప్రాయపడ్డారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం "పోలీస్ సంస్కరణల ద్వారా మెరుగైన పోలీసింగ్"...

రాజ్యాధికార సాధనకు తొలిమెట్టు కులగణన

బీసీల లెక్కలు అధికారికంగా వెల్లడించడాన్ని స్వాగతిస్తున్నాం.. 2014 కులగణన సర్వే వివరాలను సైతం బహిర్గతం చేయాలి.. ప్రభుత్వం రెండు నివేదికలతో కూడిన శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి.. .. బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ బీసీల రాజకీయ అవకాశాలను హరిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా కాలగర్భంలో కలవక తప్పదని, అందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న...

దళారి వ్యవస్థకు చెక్ పెడతాం

రైతు బజార్లలో రైతులకు అధిక ప్రాధాన్యత… రైతులకు, వినియోగదారులకు నష్టం కలగనివ్వం.. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి.. రైతు బజార్లలో దళారీ వ్యవస్థకు ప్రమేయం లేదని.. స్టాల్స్ ఉన్న రైతులు పండించిన పంటను నేరుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతు బజార్లలో వినియోగదారులకు అధికారులు సూచించిన ధరలకు అమ్మి నాణ్యమైన కూరగాయలను...

బడ్జెట్‌లో ఎపి పేరు లేకుంటే నిధులు రానట్లు కాదు

అనేక పథకాలకు నేరుగా నిధులు విడుదలవుతున్నాయి మీడియా సమావేశంలో చంద్రబాబు వివ‌ర‌ణ‌ కేంద్ర బడ్జెట్‌(Budget Session 2025-26)లో ఏపీ పేరు ప్రస్తావించలేదన్న విమర్శలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పేరు ప్రస్తావించనంత మాత్రాన రాష్ట్రానికి నిధులు రానట్లు కాదన్నారు. కొన్ని పథకాలకు ఎప్పటిలాగే నిధులు కేటాయించారని చెప్పారు. ‘కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పథకాల నిధులను గరిష్ఠంగా ఉపయోగించుకునే...
- Advertisement -spot_img

Latest News

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్‌ దమ్మాయిగూడ

విచ్చలవిడిగా మున్సిపల్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణాలు చీర్యాల్‌లో ఫామ్‌ హౌస్‌ నిర్మాణానికి మున్సిపల్‌ అధికారి అండదండలు అటువైపు కన్నెత్తి చూడని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మేడ్చల్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS