సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు
పార్టీ మారిన ఎమ్మెల్యే(MLA)కు షాక్ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై...
5న ఎన్నికలకు భారీగా ఏర్పాట్లు
8వ తేదీన అభ్యర్థుల భవితవ్యం
దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. అన్ని రాజకీయ పార్టీల మైకులు మూగబోయాయి. 70 అసెంబ్లీ స్థానాలకు రేపు (ఫిబ్రవరి 5న) పోలింగ్ జరగనుండగా.. 8వ తేదీన వారి భవితవ్యం తేలనుంది. అప్రమత్తమైన ఎన్నికల సంఘం ప్రలోభాలను అరికట్టేందుకు నిఘా పెంచింది....
ఏఐ యూనివర్సిటీతో పెరగనున్న తెలంగాణా ప్రతిష్ట..
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ యువతను కృతిమ మేథ(ఏఐ)లో నిపుణులుగా తీర్ది దిద్దాలనే సంకల్పంతో ఏఐ సిటీలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) తెలిపారు. సోమవారం హైటెక్ సిటీలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక...
అభిప్రాయపడ్డ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్
పోలీస్ శాఖలో అవసరమైన సంస్కరణలపై చర్చించడం ద్వారా ప్రజల సంక్షేమం కోసం మెరుగైన పోలీసింగ్ను చేపట్టాల్సి ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్(Director General of Police Jitender) అభిప్రాయపడ్డారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం "పోలీస్ సంస్కరణల ద్వారా మెరుగైన పోలీసింగ్"...
బీసీల లెక్కలు అధికారికంగా వెల్లడించడాన్ని స్వాగతిస్తున్నాం..
2014 కులగణన సర్వే వివరాలను సైతం బహిర్గతం చేయాలి..
ప్రభుత్వం రెండు నివేదికలతో కూడిన శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి.. ..
బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్
బీసీల రాజకీయ అవకాశాలను హరిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా కాలగర్భంలో కలవక తప్పదని, అందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న...
రైతు బజార్లలో రైతులకు అధిక ప్రాధాన్యత…
రైతులకు, వినియోగదారులకు నష్టం కలగనివ్వం..
గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి..
రైతు బజార్లలో దళారీ వ్యవస్థకు ప్రమేయం లేదని.. స్టాల్స్ ఉన్న రైతులు పండించిన పంటను నేరుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతు బజార్లలో వినియోగదారులకు అధికారులు సూచించిన ధరలకు అమ్మి నాణ్యమైన కూరగాయలను...
అనేక పథకాలకు నేరుగా నిధులు విడుదలవుతున్నాయి
మీడియా సమావేశంలో చంద్రబాబు వివరణ
కేంద్ర బడ్జెట్(Budget Session 2025-26)లో ఏపీ పేరు ప్రస్తావించలేదన్న విమర్శలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పేరు ప్రస్తావించనంత మాత్రాన రాష్ట్రానికి నిధులు రానట్లు కాదన్నారు. కొన్ని పథకాలకు ఎప్పటిలాగే నిధులు కేటాయించారని చెప్పారు. ‘కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పథకాల నిధులను గరిష్ఠంగా ఉపయోగించుకునే...
ఫోరెన్సిక్ విచారణకు ఆదేశించిన సుప్రీం
జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపుర్ రగిలిపోతోంది. హింసను ప్రేరేపించడం వెనక ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్(N. Biren Singh) హస్తం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఆడియోలు కూడా లీక్ అయ్యాయి. ఈ ఆడియో క్లిప్కు సంబంధించి ప్రభుత్వ ఫోరెన్సిక్ రిపోర్ట్ను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముఖ్యమంత్రి...
బీసీలు, మహిళలకు పార్టీలో సముచిత స్థానం
రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూశాను
సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు మెడిసిన్ లాంటివి
చేదుగా ఉన్నప్పటికీ.. రాబోయే తరాలకు ఎంతో ప్రయోజనం
మహేష్ గౌడ్ అధ్యక్షతన పార్టీ మరిన్ని విజయాలు ఖాయం
ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ఇంటర్వ్యూ లో కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు
ఏఐసీసీ నేత రాహుల్...
వేతన జీవులకు ఊరట కలిగిన నిర్మలమ్మ పద్దులు
రూ. 50,65,345 కోట్లతో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్
చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం
రైతుల కోసం మరో కొత్త పథకం
కోటి మంది గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా
50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణ
సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు
50...