పూజా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజేంద్ర పల్నాటి
సమాజంలో నిత్యం ఎన్నో చిత్రాలు వస్తుంటాయని,కాని సమాజంలో జరుగుతున్న ఘటనల పై ప్రజల్లో అవగాహన కల్పించే షార్ట్ ఫిల్మ్ నిర్మించడం గొప్ప పరిణామమని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి అన్నారు.బుధవారం సోమాజిగూడలోని షార్ట్ ఫిల్మ్ పూజ ప్రారంభించారు.సమాజంలోని జరిగే అఘాయిత్యాలపై ఈ షార్ట్ ఫిల్మ్...
బాంగ్లాదేశ్ లో ఓ మహిళా జర్నలిస్ట్ అనుమానాస్పదంగా మృతి చెందింది.మరణించిన జర్నలిస్ట్ సారా రహుమ్నా (32) గా పోలీసులు గుర్తించారు.రాజధాని ఢాకా మెడికల్ కాలేజీ నుండి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.సారా రహుమ్నా గాజి టివిలో న్యూస్ రూమ్ ఎడిటర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.తెల్లవారుజామున 02 గంటల ప్రాంతంలో ఆమె మరణించినట్టు వైద్యులు...
స్పందించిన అధికార యంత్రాంగం…
గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు…
డిపిఓ ఆదేశానుసారంగా జిపిలో
శానిటేషన్ వర్క్ తూతూ మంత్రంగా పని పూర్తి
జాడ లేని వైద్య శిబిరం ఆధాబ్ హైదరాబాద్ దిన పత్రికలో ప్రచురితమైన కథ నంతో జిల్లా మండల వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో సంబంధిత అధికారులు స్పందించారు.
సోమవారం బోజేర్వు గ్రామంలో వీధులను పరిశీలించి విష జ్వరాలతో బాధపడుతున్న వారి...
ఎట్టకేలకు విద్యుత్తీగలపై నుంచి తొలగించిన చెట్ల కొమ్మలు
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
చిలిపిచేడ్ గ్రామంలో గత కొంత కాలంగా విద్యుత్ తీగలపై చెట్టు కొమ్మలు తగలడంతో తీవ్ర విద్యుత్ అంతరాయం కలుగుతుందని’’విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట’’శీర్షికన ఆదాబ్ హైదరాబాద్ కథనాన్ని ఆదివారం ప్రచురించగా స్పందించిన అధికారులు ఎట్టకేలకు విద్యుత్ తీగలపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు.గత...
సీఎం గారూ ఈ భూస్కాంపై దృష్టిసారించండి
7ఎకరాలు కబ్జాచేసిన రోహిత్ రెడ్డి సహా కుటుంబసభ్యులు
కబ్జాచేసిన భూమిని కోట్ల రూపాయలకు లీజుకు ఇచ్చుకున్నవైనం
కొందరు జీహెచ్ఎంసీ, రెవెన్యూ సిబ్బంది ఫుల్ సపోర్ట్
ఎంగిలిమెతుకులకు ఆశపడి నివేదికలను తారుమారు చేసిన అధికారులు
లంచాలు తీసుకోని సహకరించిన ఏడీ శ్రీనివాస్,డీఐ సత్తెమ్మఎమ్మార్వో గౌతమ్ కుమార్ సర్వేయర్ వెంకటేష్
రిపోర్ట్ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్...
హైదరాబాద్ కేంద్రంగా కార్మికుల వందల కోట్లు దోచుకుంటున్నారు
సర్కిల్ 25 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కు కమిషనర్,డిప్యూటీ కమిషనర్ల అండదండలు
మిగిలిన జిల్లాలలోని అన్నీ లేబర్ క్లైమ్స్ హైదరాబాద్ సర్కిల్ 25 నుండే అప్రూవల్
దోచుకున్న సొమ్మును హోదాను బట్టి పంచుకుంటున్న అధికారులు
బీమా డబ్బుల కోసం బ్రతికున్న వ్యక్తులను చంపేస్తున్న వైనం..
ఆన్లైన్ విధానంతో ఆగమాగం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం
జరిగిన...
భారతదేశం సువిశాలమైనది.భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకైన భారతదేశంలో సుమారు రెండువందలకు పైగా భాషలు వాడుకలో వున్నాయి.ఉత్తర భారతదేశంలో ఇండో-ఆర్యన్ భాషలు,ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో ఆస్ట్రో-ఎసియాటిక్ మరియు సినో టిబెటిన్ భాషలు, దక్షిణ భారతదేశంలో ద్రావిడభాషలు వ్యవహారంలో వున్నా,ఈనాటికీ లిపికి,గ్రంథరచనకు నోచుకోని భాషలు అక్కడక్కడా ఇంకా మిగిలి వున్నాయి. దక్షిణభారత దేశాన్ని గొప్పగా పాలించిన శ్రీకృష్ణదేవరాయులు తెలుగును...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కత్తా ట్రైనీ వైద్యురాలి హత్యచార ఘటన పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు.ట్రైనీ వైద్యురాలి హత్యచార ఘటన నిరాశ,భయాన్ని కలిగించిందని తెలిపారు.ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు,వైద్యులు,పౌరులు నిరసనలు తెలుపుతుంటే నిందితులు మాత్రం స్వేచ్చాగా తిరుగుతునట్లు వ్యాఖ్యనించారు.సమాజం తనను తాను ఆత్మపరిశీలిన చేసుకోవాలని,కఠిన ప్రశ్నలు వేసుకోవాలని...
ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుండి హైదరాబాద్ కు బయల్దేరారు.మంగళవారం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.నిన్న రాత్రి తిహార్ జైలు నుండి విడుదలైన కవిత ఢిల్లీలోని తన నివాసంలోనే బస చేశారు.బుధవారం భర్త అనిల్,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి...
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి తిమింగలాలు
పైసలకు కక్కుర్తిపడి ఫైరవీలు చేస్తున్న డీఆర్
ఎస్ఆర్ఓ,డీఆర్ఓల వద్ద కోట్లల్లో వసూల్లు..?
ఫైల్ పై హడావుడిగా సంతకం చేసిన మంత్రి
తనా అనుకున్న...