కార్మికుల సొమ్ము లక్షలాది రూపాయలు దళారుల పాలు..
కార్డుదారులకు ఇచ్చేది గోరంత.. దళారుల పాలయ్యేది కొండంత..
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉన్న కార్మిక శాఖలో భారీగా అవినీతి జరుగుతుందని పలువురు కార్మిక సంఘం నాయ కులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే గతంలో కార్యాలయానికి గేటు వేసిన కార్మిక సంఘం నాయకులు జిల్లా కలెక్టర్కు సైతం పలుమార్లు...
ఎండోమెంట్ కమిషనర్ సీతారామచంద్రస్వామి భూమిని కాపాడలేకపోతున్నాడు
రాజేంద్రనగర్ లో సీతారామచంద్రస్వామి భూమి హాంఫట్
అత్తాపూర్ లోని సర్వే నెం.384లో 12ఎకరాలు మాయం
దేవాదాయ శాఖ భూమిని మింగేసిన కబ్జాకోరులు
పి.గోపాల్ రెడ్డి, కె.విజయేందర్ రెడ్డి ఇష్టారాజ్యం
రూ.కోట్లు విలువ చేసే స్థలంలో అక్రమ నిర్మాణాలు
ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఎండోమెంట్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు
ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ నిర్మాణ పనులు
ఎండోమెంట్ అధికారులు అడ్డుకునేందుకు...
అనుమతులు నిల్.. పబ్లిసిటీ ఫుల్
మేడ్చల్ దగ్గరలో కొత్తరకం భూదందా
ఫ్రీ లాంచింగ్ పేరుతో భారీ మోసాలు
గుంట భూమి.. గుండెకు ధైర్యం
తల్లి జన్మనిస్తుంది భూమి పునర్జన్మణిస్తుంది
సరికొత్త కొటేషన్లతో బురిడీ కొట్టిస్తున్న వైనం
హెచ్ఎండీఏ అనుమతులు లేకుండానే అడ్వటైజ్మెంట్
కలర్ ఫుల్ పాంప్లెట్స్ తో అమాయకులకు కుచ్చుటోఫీ
రియల్ భూమ్ పేరిట సంస్థల బురిడీ
భూములు కొనడం, అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు అనే...
అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హాసన్ లీలలు
60 ఏళ్ల వయసులో పెచ్చుమీరుతున్నశారీరక కోరికలు
రాష్ట్రంలోనే అతి పెద్ద మెటర్నరీ ఆస్పత్రిలో కొలువు యలగబెడుతున్న సారూ
మహిళా ఉద్యోగినీలపై వేధింపులు
ఇప్పటికే 23మందితో కలిశాను..
సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోవాలనేది నా ఆశ
సదరు ఉద్యోగిని తీసుకొని హోటల్ కు రావాలంటూ హుకూం
మధ్యవర్తితో రాయబారాలు పంపుతున్న వైనం
లైంగికవాంఛ తీర్చాలంటూ వార్నింగ్
ఆదాబ్ చేతిలో ఆడియో, చాటింగ్...
టిప్పర్ లారీల్లో అక్రమ ఇసుక రవాణా ఇతర జిల్లాలకు తరలింపు
ఇసుక అక్రమ దందాకు కొందరు ప్రభుత్వ అధికారుల, అధికార పార్టీ నాయకుల అండదండలున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను, వారి ఆగడాలతో జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించాల్సిన పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. నిత్యం అన్ని రహదారులపై పోలీసులు గస్తీ తిరుగుతుండటం,...
సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలి
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
మెను ప్రకారం విద్యార్థులకి భోజన సౌకర్యం కల్పించాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన ప్రసూతి సేవలు అందిం చాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం నూతనకల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, కేజీబివి లను...
సర్వే నెంబర్ 278లో ప్రభుత స్థలం కబ్జా
సర్కార్ జాగలో మూడంతస్తుల బిల్డింగ్ నిర్మాణం
మున్సిపల్ అధికారుల ఫుల్ సపోర్ట్
అక్రమ నిర్మాణం కూల్చేయాలని మల్కాజ్ గిరి ఎమ్మార్వో ఆదేశం
స్థానిక బీఆర్ఎస్ నేత అండతో కోట్లు విలువ చేసే భూమి హాంఫట్
ప్రభుత్వ స్థలంలో కట్టిన నిర్మాణాన్ని టచ్ చెయ్యని మున్సిపల్ అధికారులు
రాజధాని నగరం హైదరాబాద్ లో భూముల ధరలు...
జీఓ నెం.59కు తూట్లు.. ప్రభుత్వ అధికారులే కారకులు
ముఖ్యపాత్ర పోషించిన తహసీల్దార్ ఎం.వి నర్సింహారెడ్డి
అక్రమ మార్గంలో పట్టాచేసిన వైనం
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధికారుల అలసత్వం
కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి స్వాహా
ఉప్పల్ కల్సా గ్రామంలో 1050 గజాల భూమి ఖతం
సర్కారు జీఓ, నిబంధనలు తుంగలో తొక్కిన యంత్రాంగం
గవర్నమెంట్ భూమిలో రాత్రికి రాత్రే గది నిర్మాణం
ఎప్పటి...
సమస్యలు ఫుల్.. ఏర్పాట్లు నిల్
భక్తులకు తీవ్ర.. ఇబ్బందులు
టెండర్లు యదా తదం దోపిడీ కామన్
భక్తుల జేబులు గుల్ల
వారు అనుకుంటే వార్ వన్సైడే. దోపిడీని అడ్డుకునే వారు ఎవ్వరూ లేరని వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా ఉంది. ఆ.. దేవాలయానికి ఆదాయం లక్షల్లో ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదట. తాత్కాలిక ఏర్పాట్లు చేసి...
విచ్చలవిడిగా మున్సిపల్లో అక్రమ నిర్మాణాలు
కూల్చిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణాలు
చీర్యాల్లో ఫామ్ హౌస్ నిర్మాణానికి మున్సిపల్ అధికారి అండదండలు
అటువైపు కన్నెత్తి చూడని టౌన్ ప్లానింగ్ అధికారులు
మేడ్చల్...