అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హాసన్ లీలలు
60 ఏళ్ల వయసులో పెచ్చుమీరుతున్నశారీరక కోరికలు
రాష్ట్రంలోనే అతి పెద్ద మెటర్నరీ ఆస్పత్రిలో కొలువు యలగబెడుతున్న సారూ
మహిళా ఉద్యోగినీలపై వేధింపులు
ఇప్పటికే 23మందితో కలిశాను..
సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోవాలనేది నా ఆశ
సదరు ఉద్యోగిని తీసుకొని హోటల్ కు రావాలంటూ హుకూం
మధ్యవర్తితో రాయబారాలు పంపుతున్న వైనం
లైంగికవాంఛ తీర్చాలంటూ వార్నింగ్
ఆదాబ్ చేతిలో ఆడియో, చాటింగ్...
టిప్పర్ లారీల్లో అక్రమ ఇసుక రవాణా ఇతర జిల్లాలకు తరలింపు
ఇసుక అక్రమ దందాకు కొందరు ప్రభుత్వ అధికారుల, అధికార పార్టీ నాయకుల అండదండలున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను, వారి ఆగడాలతో జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించాల్సిన పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. నిత్యం అన్ని రహదారులపై పోలీసులు గస్తీ తిరుగుతుండటం,...
సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలి
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
మెను ప్రకారం విద్యార్థులకి భోజన సౌకర్యం కల్పించాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన ప్రసూతి సేవలు అందిం చాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం నూతనకల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, కేజీబివి లను...
సర్వే నెంబర్ 278లో ప్రభుత స్థలం కబ్జా
సర్కార్ జాగలో మూడంతస్తుల బిల్డింగ్ నిర్మాణం
మున్సిపల్ అధికారుల ఫుల్ సపోర్ట్
అక్రమ నిర్మాణం కూల్చేయాలని మల్కాజ్ గిరి ఎమ్మార్వో ఆదేశం
స్థానిక బీఆర్ఎస్ నేత అండతో కోట్లు విలువ చేసే భూమి హాంఫట్
ప్రభుత్వ స్థలంలో కట్టిన నిర్మాణాన్ని టచ్ చెయ్యని మున్సిపల్ అధికారులు
రాజధాని నగరం హైదరాబాద్ లో భూముల ధరలు...
జీఓ నెం.59కు తూట్లు.. ప్రభుత్వ అధికారులే కారకులు
ముఖ్యపాత్ర పోషించిన తహసీల్దార్ ఎం.వి నర్సింహారెడ్డి
అక్రమ మార్గంలో పట్టాచేసిన వైనం
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధికారుల అలసత్వం
కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి స్వాహా
ఉప్పల్ కల్సా గ్రామంలో 1050 గజాల భూమి ఖతం
సర్కారు జీఓ, నిబంధనలు తుంగలో తొక్కిన యంత్రాంగం
గవర్నమెంట్ భూమిలో రాత్రికి రాత్రే గది నిర్మాణం
ఎప్పటి...
సమస్యలు ఫుల్.. ఏర్పాట్లు నిల్
భక్తులకు తీవ్ర.. ఇబ్బందులు
టెండర్లు యదా తదం దోపిడీ కామన్
భక్తుల జేబులు గుల్ల
వారు అనుకుంటే వార్ వన్సైడే. దోపిడీని అడ్డుకునే వారు ఎవ్వరూ లేరని వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా ఉంది. ఆ.. దేవాలయానికి ఆదాయం లక్షల్లో ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదట. తాత్కాలిక ఏర్పాట్లు చేసి...
డబ్బులుంటేనే పథకాలు అమలని బాబు సూక్తులు
చంద్రబాబు వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్
కూటమి ప్రభుత్వం ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS SHARMILA) అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఇచ్చిన ప్రజెంటేషన్ ఇందుకు నిదర్శనమని అన్నారు. సూపర్ సిక్స్...
శ్రీవారిని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్ మంగళవారం దర్శించుకున్నారు. బుధవారం జీఎస్ఎల్వీ ఏఫ్-15 శాటిలైట్ని ప్రయోగించనున్న నేపథ్యంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. నారాయణన్కు అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. వెంకన్నను దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం కొత్త మైలురాయిని...
హెచ్చరించిన రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ 42 శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే రాష్ట్రం రణరంగంగా మారుతుందని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ వ్యతిరేక చర్యలను ఇప్పటికైనా మానుకోవాలని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పెంపుపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు....