Wednesday, March 19, 2025
spot_img

aadab hyderabad

ప్రయాగ్‌ రాజ్‌లో అమిత్‌షాకు ఘన స్వాగతం

స్వాగతం పలికిన సిఎం యోగి తదితరులు కుంభమేళాలలో స్నానమాచరించిన అమిత్‌ షా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా(Maha Kumbh Mela) కు భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit Shah) ఈ...

తల్లి మనసు చిత్రానికి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి

ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి "తల్లి మనసు" చిత్రానికి ప్రభుత్వం వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్. నారాయణ మూర్తి(R. Narayana Murthy) అభిలషించారు. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల...

బ్యాంకు అధికారుల విన్నూత నిర‌స‌న‌

అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టి వంటా వార్పు దేవరుప్పుల మండలంలో ఘటన గిరిజనుల విషయంలో అధికారుల తీరుపై పలు విమర్శలు తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో విసుగు చెందిన బ్యాంకు(BANK) అధికారులు ఏకంగా ఆమె ఇంటి మందు పొయ్యిపెట్టి వంటా వార్పు చేశారు. ఈ ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదతండాలో చోటు చేసుకుంది. పెదతండాకు...

గణతంత్ర దినోత్సవ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీరుల సైనిక స్మారకం వద్ద నివాళులు అర్పించి, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సంక్రాంతికి వస్తున్నాం.. వచ్చాం.. కొట్టాం.

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'(sankranthiki vasthunnam). దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్...

76 ఏళ్ల గ‌ణ‌తంత్రం…

మన రాజ్యాంగం(Constitution)75 ఏళ్లుగా మనకు తోడు నీడగా ఉంటూ భరత జాతికి, ప్రజాస్వామ్యానికి రక్షణ గోడగా నిలిచింది. ఎన్నో సంక్షోభాలు ఎదురైనా ప్రతిసారి తన మూలాల సాయంతో మరింత బలపడుతోనేవుంది.. రాజ్యాంగానికి వైఫల్య అనేది లేదు, దాన్ని అమలు చేసే పాలకులదే వైఫల్యం. ప్రజలే ప్రభువులుగా ఉంటే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. రాజకీయపార్టీ (నాయకు)లు రాజ్యాంగబద్ధంగా...

ఎస్ఎల్ఎన్ఎస్ కు ఎదురులేదు

ఫ్రీ లాంచింగ్ మోసాలకు అడ్డుకట్టపడేనా.? నిలువు దోపిడీ చేస్తున్న ఎస్ఎల్ఎన్ఎస్ ప్రీమియం విల్లా, ఓపెన్ ప్లాట్స్ కేవలం 7,999, 10,999 అంటూ టోక‌రా ప‌లు ప్రాంతాల్లో ఎస్ఎల్ఎన్ఎస్ ప్రాపర్టీస్ కొని మోసపోయిన బాధితులు ప్రస్తుతం పోలీసులు చుట్టూ తిరుగుతున్న వైనం మేడ్చల్ పీఎస్ లో ఎస్ఎల్ఎన్ఎస్ ప్రాపర్టీస్ ఎండి, డైరెక్టర్ లపై కేసులు తాజాగా మేడ్చల్ అత్వేలిలో మరో మోసం హుడా పర్మిషన్ లేకున్నా.....

చీపుర్లు కూడా వదల్లేదు..!

తూ.. గివేం బతుకులు రా.. జీహెచ్ఎంసీలో సరికొత్త గోల్మాల్ కార్మికులకు అందనీ జాడు కట్టలు, సున్నం, బ్లీచింగ్ పౌడర్, బ్లాక్ కవర్స్, గంపలు, పారలు చీపుర్ల బిల్లులు ఎత్తుకుపోతున్న ఏజెన్సీలు ప్రతి మూడు నెలలకు ఓసారి సప్లై చేయాల్సిన కాంట్రాక్ట్ ఏజెన్సీలు జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు జోన్లు, 30 సర్కిల్స్ దాదాపు సర్కిల్స్ అన్నింట్లోనూ ఇదే పరిస్థితి గత కొన్నేండ్లు గుట్టుగా సాగుతున్న...

పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సే

4 పథకాలు, ఒక గ్రామాన్ని యూనిట్‌గా చేయడం సరికాదు ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలి కాంగ్రెస్‌, బీజేపీల నైజం ప్రజలకు అర్ధమైంది మీడియాతో మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి నాలుగు పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సే అని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్‌ రెడ్డి(Guntakandla Jagadish Reddy) అన్నారు. ప్రజా పాలన పథకాల్లో మండలానికి ఒక గ్రామం...

పేరు పంచాయితీ..

కేంద్రం నిధులిస్తోంది.. మోడీ ఫోటో పెట్టాల్సిందే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఊరుకునేది లేదు రేషన్‌ కార్డులపైనా ప్రధాని ఫోటో ఉండాల్సిందే లేకుంటే ఉచిత రేషన్‌ పంపిణీని ఆపేస్తాం కేంద్రమంత్రి బండి సంజయ్‌ హెచ్చరిక ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు ’ఇందిరమ్మ’ పేరు పెడతానంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదని కేంద్ర...
- Advertisement -spot_img

Latest News

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్‌ దమ్మాయిగూడ

విచ్చలవిడిగా మున్సిపల్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణాలు చీర్యాల్‌లో ఫామ్‌ హౌస్‌ నిర్మాణానికి మున్సిపల్‌ అధికారి అండదండలు అటువైపు కన్నెత్తి చూడని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మేడ్చల్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS