Sunday, September 22, 2024
spot_img

aadab hyderabad

ఉత్తమ కమీషనర్ ఎట్లాయే..?

పీర్జాదిగూడ కార్పొరేషన్లో అడుగడుగున అక్రమాలను ఆపలేని కమీషనర్. పట్టపగలే మున్సిపల్ ఆదాయంను కొల్లగొడుతున్న వారిపై చర్యలేవి. రోడ్లన్నీ గుంతలమయమే…నాసిరకం పైపులతో డ్రైనేజీలన్నీ లీకై మురుగు నీరు రోడ్లమీదకి.. పార్కులు, రోడ్లు కబ్జాలు, చెరువులు, సర్కార్ భూములకు మున్సిపల్ అనుమతులు. ఇదేంటి అంటే సమాధానం ఉండదు. అక్రమ నిర్మాణం అంటూ మూనెల్ల క్రితమే కూల్చివేత - ఇప్పుడేమో బిల్డింగ్ చివరి దశ. మేడ్చల్...

నీటి కాలుష్యం – వ్యాధి కారకం

భారతదేశంలో సగటు వర్షపాతాన్ని గమనిస్తే, ఆగష్టు నెల ప్రథమంగా నిలుస్తుంది. ఈ నెలలో సాధారణంగా జూన్, జూలై, మరియు సెప్టెంబర్ నెలలతో పోలిస్తే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది.ఈ వర్షపాతం స్థాయులు వివిధ ప్రాంతాల్లో వేరుగా ఉండవచ్చు, కానీ సగటు గణాంకాలు దేశవ్యాప్తంగా చూస్తే, మన దేశంలో వర్షాకాలం జూన్ నెలలో ప్రారంభమయి, సాధారణంగా వర్షపాతం...

అనిల్ అంబానీకు షాకిచ్చిన సెబీ,రూ.25 కోట్ల జరిమానా

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పై సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.అంతేకాకుండా రూ.25 కోట్ల జరిమానా కూడా విధించింది."రిలయన్స్ హోమ్ ఫైనాన్స్" లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులతో పాటు,మరో 24 సంస్థలపై నిషేధం విధిస్తున్నట్టు సెబీ వెల్లడించింది.నిధుల మల్లింపు ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

ఎన్.కన్వెన్షన్ కూల్చివేత,స్పదించిన నాగార్జున

ఎన్.కన్వెన్షన్ కూల్చివేత పై సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు.కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షను కూల్చివేయడం బాధాకరమని తెలిపారు.తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా కన్వెన్షన్ ను కూల్చివేశారని విమర్శించారు.చట్టాన్ని ఉల్లఘించేలా తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు.కనీసం కూల్చివేతలకు ముందు తమకు నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిపారు.కూల్చివేత పై గతంలో కోర్టు స్టె ఇచ్చిందని,కేసు కోర్టులో...

ఏ చెరువు ఎక్కడ కబ్జా అయిందో కేటీఆర్ కు తెలియదా..

బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎన్.కన్వెన్షన్ ను కూలగొట్టాలని హైకోర్టు 2014లోనే ఉత్తర్వులిచ్చిన,అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కూలగొట్టలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యనించారు.హైడ్రా కూల్చివేతలపై అయిన శనివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా రఘునందన్ రావు మాట్లాడుతూ,పదేళ్ల పాటు అధికారంలో ఉంది,మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు చెరువులను...

భారీ వరదలతో బంగ్లాదేశ్ అతలాకుతలం

బాంగ్లాదేశ్ లో భారీ వరదల కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.సుమారుగా 50 లక్షల మందికి పైగా ప్రజలు వరదలో చిక్కుకున్నారని,15 మంది మరణించారని అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి.వీధుల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.11 జిల్లాలో వరదల ప్రభావం...

ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ

పోలాండ్,ఉక్రెయిన్ దేశాల పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి మోదీ శనివారం ఢిల్లీ చేరుకున్నారు.పర్యటనలో భాగంగా రెండు దేశాల ప్రధానులతో సమావేశమైన మోదీ పలు కీలక అంశాలపై చర్చించారు.45 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ప్రధాని మోదీ పోలాండ్ దేశాన్ని సందర్శించారు.పర్యటనలో భాగంగా భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.ఆగస్టు 23న ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీకు ఆ దేశ...

జైలు నుండి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణరెడ్డి

మాచర్ల మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి జైలు నుండి విడుదలయ్యారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఏం ధ్వంసం కేసులో అయిన అరెస్ట్ అయ్యారు.హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రామకృష్ణ రెడ్డి శనివారం నెల్లూరు జైలు నుండి విడుదల అయ్యారు.బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కొన్ని షరతులు విధించింది.పాస్ పోర్టును కోర్టులో...

కేటీఆర్ కు నిరసన సెగ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది.ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళాలపై అయిన చేసిన కామెంట్స్ కారణంగా మహిళా కమిషన్ అయినకు నోటీసులు పంపింది.ఈ నేపథ్యంలో శనివారం అయినా నోటీసులపై వివరణ ఇచ్చేOదుకు ట్యాంక్ బండ్ లోని బుద్ధభవన్ లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు.ఈ క్రమంలో కేటీఆర్ ను...

డైవర్షన్ పాలిటిక్స్

రాష్ట్రంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ ల డైవర్షన్ పాలిటిక్స్రాజీవ్ గాంధీ,తెలంగాణ తల్లి విగ్రహాల వివాదం..తొలగిస్తాం అంటూ ఒక పార్టీ..టచ్ చేసి చూడుమంటూ మరొకరు..భావోద్వేగాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు..మరోవైపు బీఆర్ఎస్,కాంగ్రెస్ లో విలీనం..ప్యాకేజీల బేరం అంటూ..అనైతిక రాజకీయాల గజ్జె కట్టి ఆడుతుంటే..!ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకం తగ్గుతుంది..మహిళాల,కామన్ మెన్ జీవితాలు"ఎక్కడ వేసిన గొంగడి అక్కడే" అన్నట్లుగా ఉంది..ప్రజా ప్రయోజనాల పట్టించుకోనితీరుతో..స్వేచ్ఛ...
- Advertisement -spot_img

Latest News

ఓవైసీకి ఉగ్రవాదులతో ఉన్న సంబంధాల పై ఆధారాలు ఉన్నాయి

ఎంఐఎం పార్టీకి,ఓవైసీకి ఉగ్రవాదులతో లింక్స్ ఉన్నాయి కేంద్రమంతి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు ఓవైసీ కళాశాలలో ఉగ్రవాది ఫ్యాకల్టీ ఉన్నాడు మా వద్ద పక్క ఆధారాలు ఉన్నాయి సెక్యులర్ అని చెప్పుకుంటున్న ఓవైసీ,ఏ...
- Advertisement -spot_img