బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajendar) తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పేదల భూములను కబ్జా చేశారంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్పై ఆలత చేయి చేసుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిల నగర్లో ఎంపీ పర్యటించారు. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పేదల భూములు కబ్జా చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఎంపీకి విన్నవించారు....
పలు అంశాలపై కీలక ఆదేశాలు
దస్త్రాలపై వెనువెంటనే సంతకాలు
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పారిస్ ఒప్పందం నుంచి బయటకు రావడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం, దేశంలో వాక్ స్వాతంత్య్రంపై ఉన్న సెన్సార్ తొలగింపు, కొన్ని రోజులపాటు అధికారులు ఎలాంటి...
ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ హైదరాబాద్లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది. ఈ కాన్సర్ విశేషాల్ని తెలియజేసేందుకు మూవ్78 లైవ్ సంస్థ సీఈవో నితిన్ కనకరాజ్, సింగర్ సిధ్ శ్రీరామ్ మీడియా ముందుకు వచ్చారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్...
'భైరవం' గొప్ప కథాబలం వున్న సినిమా. ఆడియన్స్ కి మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, విజయ్ కనకమేడల, కేకే రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ 'భైరవం' పవర్ ప్యాక్డ్ & విజువల్ స్టన్నింగ్ టీజర్ లాంచ్
బెల్లంకొండ...
మంత్రుల చేష్టలతో విసిగిపోయిన ప్రభుత్వం, పార్టీ పెద్దలు
వారి స్థానంలో అదే సామాజిక వర్గానికి అవకాశం.!
అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దూకుడు పెంచిన సీఎం
నెలాఖరుకల్లా అన్ని చక్కదిద్దాలన్న యోచనలో కార్యాచరణ
బీఆర్ఎస్ హయాంలోని తప్పులను వెలికితీసే పనులు వేగవంతం
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా పథకాల అమలుకు శ్రీకారం
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఏఐసీసీ నూతన...
జేఏటీ 2025 డైరీ ఆవిష్కరణలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యం గల వ్యవస్థ మీడియా(Media) రంగం అని.. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం మీడియా అని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Jishnu Dev Varma) అన్నారు. సోమవారం రాజ్ భవన్ లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT)...
వారు గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా…?
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు
ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం
200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్, ఆరోగ్యశ్రీ ని 5-10 లక్షలకు పెంచుకున్న్నాం : మంత్రి పొన్నం
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు...
గూగుల్, ఫోన్ పేలతో జర జాగ్రత్త
ఉచితాలు, డిస్కౌంట్లకు టెంఫ్ట్ కావొద్దు
అత్యాశకు పోతే ఉన్నది పోతదని గుర్తెరగాలి
ప్రజలకు అవెర్నస్ కల్పిస్తూ ఖాకీల సూపర్ థాట్
ఒక్క క్లిక్ మీ జీవితాన్నే మార్చుస్తుంది
తెలంగాణ పోలీస్ కీలక పోస్టర్స్ రిలీజ్
సైబర్ నేరగాళ్లపై అవగాహన ఉండాలంటూ వార్నింగ్
2023తో పోల్చితే 2024లో పెరిగిన కేసులు
డిజిటల్ యుగంలో కరెన్సీ నోట్లతో పనిలేకుండా పోయింది. గతంలో...
కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోండి
కంపెనీలు మూసివేయాలని నిరాహార దీక్ష
పరిశ్రమలతో పీసీబీ అధికారుల కుమ్మక్కు
కోర్టులకు తప్పుడు నివేదికలు పంపుతున్న వైనం
అవినీతి అధికారులపై చర్యలు శూన్యం
బృందావన్ పరిశ్రమకు అధికారుల అండదండలు
తెలంగాణ రాష్ట్రంలో కాలుష్య(pollution) కాసారాలు వెదజిమ్ముతున్న కంపెనీలు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు ఇంకింత ఎక్కువే అవుతున్న.. చర్యలు తీసుకోవడం లేదు. విషం చిమ్ముతున్న పరిశ్రమలతో ప్రజలు చస్తూ...
ఘనంగా స్వాగతించిన ఎన్నారై పోరమ్ సభ్యులు
తెలంగాణకు పెట్టుబడులు లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం
దావోస్(Davos) ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి అర్థరాత్రి న్యూఢిల్లీ నుండి బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) బృందం సోమవారం స్విట్జర్లాండ్లోని జ్యురిచ్కు చేరుకుంది. అక్కడి విమానాశ్రయంలో యూరప్ టిడిపి ఫోరం సభ్యులు, ఎన్ఆర్ఐలు కలిసి చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. సీఎంతోపాటుగా కేంద్రమంత్రి...
రైల్వే ప్రాజెక్ట్ ఖర్చు కేంద్రమే భరిస్తుంది
శాసనమండలిలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని,...