Thursday, March 20, 2025
spot_img

aadab hyderabad

కవితమ్మ డాక్టర్‌కు చూపించుకుంటే మంచిది

పసుపుబోర్డు వ్యాఖ్యలపై రఘునందన్‌ రావు సెటైర్లు పసుపు బోర్డు తమ వల్లే వచ్చిందన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత(Kavitha)పై బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు సెటైర్లు వేశారు. కవిత మంచి డాక్టర్‌ కు చూపెట్టుకుని తర్వాత మాట్లాడాలని సూచించారు. జైల్లో ఉన్నప్పుడు కవిత ఆరోగ్యం బాగోలేదని వార్తలు వచ్చాయి… చెల్లె కవిత ఇప్పటికి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంది…...

మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్థుల పోరుబాట

మైలారం గ్రామంలో ఆందోళనకు దిగిన స్థానికులు ఆందోళనకారుల అరెస్ట్‌తో గ్రామంలో ఉద్రిక్తత నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం మైలారం(Mailaram)లో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ’మైనింగ్‌ వద్దు.. గుట్ట ముద్దు’ అనే నినాదంతో రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు సన్నద్ధమయ్యారు. దీంతో పోలీసులు ముందస్తుగా పలువురు రైతులు, స్థానికులను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు....

మునిసిపల్ ఛైర్మ‌న్‌ల‌కి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి

టీడీఎస్ నిధుల విడుదల పట్ల హర్షం సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు రాష్ట్రంలో పురపాలికలు, నగరాల్లో విద్యుత్ దీపాల నిర్వహణ కాంట్రాక్టు పై ఇఇఎస్ఎల్ (ఎనర్జి ఎపిసెన్సీ సర్వీసింగ్ లిమిటెడ్) సంస్థకు చెల్లింపులపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి...

రాహుల్‌గాంధీకి ఊర‌ట

క్రిమినల్‌ కేసు విచారణను నిలిపివేసిన సుప్రీంకోర్టు కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)కి భారీ ఊరట లభించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీపై చేసిన వ్యాఖ్యలకు గానూ దాఖలైన పరువు నష్టం కేసులో ఆయనపై క్రిమినల్‌ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసింది. 2018 లో బెంగళూరులో జరిగిన విలేకరుల...

శబరిమల అయ్యప్పస్వామి ఆలయం మూసివేత

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు వైభవంగా ముగిశాయి. దీంతో సోమవారం ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డు అధికారులు వెల్లడిరచారు. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్‌ రాజరాజ వర్మ అయ్యప్ప(AYYAPPA) దర్శనం చేసుకున్న తర్వాత సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆలయాన్ని మూసివేశామని పేర్కొన్నారు. ఈ...

నంద‌కుమార్ వ్య‌వ‌హారంలో ప‌రువు పోగొట్ఠుకున్న ద‌గ్గుపాటి ఫ్యామిలీ

దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ కూల్చిన వ్యవహారంలో హీరో వెంకటేష్‌, రాణాలకు సంక్రాంతికి సురుకు పెట్టిన నాంపల్లి కోర్ట్‌ నందకుమార్‌కు సంబంధించిన కోట్ల విలువైన ఆస్థి ధ్వంసం.. ప్రైవేటు ఆస్థిని ప్రభుత్వ నిధులతో కూల్చివేసిన దుర్మార్గం.. మున్సిపల్‌, పోలీస్‌ అధికారులు దగ్గరుండి కూల్చడంతో మతలబేంటి.. కూల్చివేసిన అధికారులపై కేసు నమోదు కానుందా..? ఈ కార్యక్రమం వెనుక మంత్రి కేటీఆర్‌ ఉన్నాడా..? నందకుమార్‌కు జరిగిన నష్టంలో...

రాజేంద్రనగర్ లో సీతారామచంద్రస్వామి భూమి హాంఫట్

అత్తాపూర్ లోని సర్వే 384లో 12ఎకరాలు మాయం దేవాదాయ శాఖ భూమిని మింగేసిన కబ్జాకోరులు కోట్లాది రూపాయలు విలువచేసే స్థలంలో అక్రమ నిర్మాణాలు ఎవరికి తోచినంత వారు కబ్జా పెట్టిన వైనం చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు.. ఎండోమెంట్ కమిషనర్ మౌనం వెనుక ఆంత‌ర్యం ఏంటి..? దేవుని భూమిని అక్రమార్కుల చెర నుండి రక్షించాలి దేవాదాయ శాఖ అధికారులకు స్థానికుల రిక్వెస్ట్ "దిక్కులేనివారికి దేవుడే దిక్కు"...

విదేశాల్లో తెలంగాణ ఇజ్జత్ తీయ్యోద్దు..

ఎవరి పని వారే చేయాలి అన్న కామన్సెన్స్ లేకుండా వ్యవహరిస్తున్నారు కేసులు కక్ష సాధింపు చర్యలేనా అభివృద్ధి అంటే ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలేవి ప్రభుత్వాలు మారిన ఒప్పందాలు మారవన్న ఇంగితం లేదా కూట్లే రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీసినట్టుంది రేవంత్ పరిపాలన రేవంత్ ప్రభుత్వం పై దాసోజు శ్రవణ్ హాట్ కామెంట్స్ రాష్ట్రంలో వ్యవస్థలు అన్ని బ్రష్టు పట్టాయని రియల్...

రూ.73 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హౌసింగ్‌ కాలనీకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పన.. త్వరలో లబ్ధిదారుల ఎంపిక. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు డబుల్‌ రోడ్లు, సాగునీరు, త్రాగునీరు అందించడమే నా ధ్యేయం.. రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాల ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. హుజూర్‌న‌గ‌ర్ నియోజకవర్గంలో ఆదివారం విస్తృతంగా పర్యటిం చిన రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌...

కామ్రేడ్లను ఊరిస్తున్న కార్యదర్శి పదవి

సీపీఎం పార్టీ రథసారధి ఎవరనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది అవకాశం ఇవ్వాలని ఖమ్మం, నల్గొండ జిల్లా నేతల పట్టు తమ్మినేనికి అవకాశం లేకపోవడంతో పోటీ పడుతున్న సీనియర్లు జిల్లా కార్యదర్శుల ఎన్నిక కూడా రసవత్తరంగా సాగనుందని ప్రచారం ఉత్కంఠ రేపుతున్న సెక్రటరీ రేసులో విజయం ఎవర్ని వరించేనో ..! రాష్ట్ర పార్టీ కార్యదర్శి కోసం..సీపీఎం(CPM) పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. వరుసగా మూడు...
- Advertisement -spot_img

Latest News

అమరావతికి అంతర్జాతీయ సంస్థల రుణాలు

రైల్వే ప్రాజెక్ట్‌ ఖర్చు కేంద్రమే భరిస్తుంది శాసనమండలిలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS