'గోవిందాకు' గంత సపోర్టా.?
ఎవరూ అవినీతి చేసినా పర్లేదు
ఉన్నతాధికారుల అండ ఉంటే చాలు
ఎంత దోచుకుంటే అంత మంచిది.!
అలవొకగా ట్రాన్స్ ఫర్ చేసేస్తారు
జీహెచ్ఎంసీలో అవినీతి జలగ రాజ్యం
మలక్ పేట సర్కిల్ లో గోవింద రెడ్డి హవా
శానిటరీ సూపర్ వైజర్ ఎన్ని స్కామ్ లు చేసిన చర్యలు శూన్యం
జీహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఫుల్ సపోర్ట్
డొల్లతనం బయటపడడంతో అక్కడ్నుంచి...
శ్రీనివాస్ రెడ్డి కన్వెన్షన్ హాల్ భూదాన్ భూమిగా నిర్థారించిన తర్వాత చర్యలు చేపట్టిన రెవెన్యూ అధికారులు
తుర్కయంజాల్ లో కబ్జాకోరులకు ఫుల్ సపోర్ట్
సర్వే నెం.206(అ)లో 1.30 గుంటలు మాయం
'రూ.45 కోట్ల భూమి హాంపట్' శీర్షికతో ఆదాబ్ లో కథనం
స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం
సర్వే చేసి కబ్జాకు గురైనట్లు నిర్ధారణ
అయినా శ్రీనివాస్ రెడ్డి కన్వెన్షన్ హాల్ పై చర్యలు...
కమిషన్లు వచ్చే రోడ్లు, బంగ్లాల పైన ఉన్న దృష్టి పేదల సమస్య పైన ఉండదా…
వేసిన బోర్లాతో ఒక్కరోజైనా ప్రజలకు నీళ్లు ఇచ్చారా..
నిరుపయోగంగా మరుగున పడ్డ బోర్లు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు
మల్కాజి గిరి సర్కిల్లో కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల తీరు చూస్తే ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? అనే సామెతకు సరిగ్గా సరిపోయే విధంగా...
మరుగున పడ్డ మరుగుదొడ్లు.. లక్షల రూపాయల ప్రజాధనం వృధా..
మరుగుదొడ్లు లేక, రోడ్ల మీదనే ఒంటికి, రెండుకి పోతున్న ప్రజలు..
గతంలో జిహెచ్ఎంసి మంచి సంకల్పంతో లక్షల రూపాయలు వేచించి ప్రజల సౌకర్యార్థం దాదాపు అన్ని డివిజన్లలో మరుగుదొడ్లను నామమాత్రాన, ఏ ఒక్క మరుగుదొడ్డికి నీటి సదుపాయం లేకుండా ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. దాంతో కొద్ది...
ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న వికారాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్
ఖాళీగా పడి ఉన్న పలు ప్రభుత్వ భవన సముదాయాలు
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏండ్ల తరబడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతుంది. అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేసి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని నిర్మించి...
2 సం.లు గడుస్తున్నా ఇంక్రిమెంట్, బోనస్ ఇస్తలేదు..
30 రోజులకు 26 రోజులకే జీతం..
ఒక్కరోజు సెలవు పెడితే వారం జీతం కట్..
మహిళ కార్మికులు 23 ఏళ్లుగా పని చేస్తున్న 13 వేలు సాలరీ..
ఇది ఏంటి అని ఎవరైనా అడిగితే ఉద్యోగం ఊస్ట్..
కంపెనీ గేటు ముందు 12 గం. పాటు ధర్నా చేసిన కార్మికులు..
నెలలో 30 రోజులు...
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి సైదా గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి
పిఎన్ఆర్ గార్డెన్లో ముస్లిం, హిందూ సోదరులతో పీస్ కమిటీ సమావేశం
రంజాన్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నేటినుండి రంజాన్ మాసం మొదలవుతుంది కావున గజ్వేల్ లోని పిఎన్ఆర్ గార్డెన్లో గజ్వేల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైదా గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో...
స్మశాన వాటికకు స్థలం కేటాయించాలంటూ ముస్లింల ఆందోళన
ఐదేళ్లవుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదంటూ నిరసన
మల్లన్నసాగర్ నిర్వాసితులను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన
ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేత
అంతిమ సంస్కారాలకు తాత్కాలిక పరిష్కారం చూపిన మజీద్ కమిటీ చైర్మన్ మతీన్
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ఎవరైనా ముస్లింలు చనిపోతే అంతిమ సంస్కారాలు జరపడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ముస్లింలకు స్మశానవాటికను సైతం...
విక్రేతలు, వినియోగదారులు, పంపిణీదారులు జాగ్రత్తగా ఉండాలంటున్న డైరీ చైర్మన్
తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) కు సంబంధించిన విజయ తెలంగాణ బ్రాండ్ పేరుతో నకిలీ పాలు రాష్ట్రంలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని డైరీ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. విజయ...
పౌల్ట్రీ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ప్రోటీన్ దినోత్సవం
మన శరీర ఎదుగుదలలో, ఆరోగ్యం విషయంలో ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రొటీన్ అనేది శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తుందని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షులు ఉదయ్ సింగ్ బయాస్ అన్నారు. బుధవారం ప్రపంచ ప్రొటీన్ దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్లోని సంస్థ కార్యాలయంలో పౌల్ట్రీ...
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...