రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు గరళకంఠుని దీవెనలు ఉండాలని ప్రార్థించారు. పవిత్ర శివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఉపవాస దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం హిందూ సంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకుందని కేసీఆర్ అన్నారు. దేశ...
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(M K Stalin) చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సమర్థించారు. డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్థించారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారత దేశానికి అన్యాయం జరుగుతుందన్న వ్యాఖ్యలకు...
ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీ సెక్రటరీ, టైపిస్ట్ సస్పెండ్
మరో ముగ్గురు పంచాయతీ కార్యదర్శిలను డిపిఓ ఆఫీస్కి అటాచ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు
ఓటర్ లిస్టులో పొరపాట్లు ఉన్నాయంటూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు
విచారణకు ఆదేశించిన ఎన్నికల కమిషన్ చేస్తూ
మండల అధికారుల నిర్లక్ష్యం మూలంగా, నలుగురిపై సస్పెన్షన్ వేటు
ఓటర్ లిస్ట్ జాబితాలోపై తండా వాళ్లను కింది తండాలో కింది...
నేడు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం
ఆలయ ఫౌండర్ ట్రస్టీ లక్ష్మీ శిరోళీ పంతు నాయక్
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మైసిగండిలోని శ్రీ మైసమ్మ దేవత, శివాలయ, రామాలయ దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవాలు మంగళవారం విఘ్నేశ్వర పూజ, ధ్వజారోహణం,స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో వేద పండితుల మంత్రాలతో...
దోమలు,ఈగలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు.
నందిగామ మండలం రంగపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చలివేంద్రగూడ గ్రామంలో గత కొన్ని నెలల నుంచి పారిశుధ్యం లోపించడంతో దోమలు, ఈగల సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొద్దంత పనిచేసి హాయిగా పడుకుందామంటే దోమలకు రాత్రిలో అసలు నిద్రనే రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యపై పలుమార్లు...
ఒడిస్సా నుంచి హైదరబాద్ కు అక్రమంగా గాంజాయి తరలిస్తున్న ఇద్దరు పెడ్లర్లను లాలాగూడ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన మంగళవారం లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్యనగర్ లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రఘు బాబు తెలిపిన మేరకు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన రాఘవేందర్ రెడ్డికి ఒడిస్సా లోని డ్రగ్...
- బోరు మోటార్ల వైర్లు దొంగిలింపు- అడ్డుకోబోయిన రైతుపై కత్తులతో దాడి- మొయినాబాద్ మండలం మేడిపల్లిలో ఘటన- కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
మొయినాబాద్ మండలం మేడిపల్లిలో కేబుల్ దొంగలు బీభత్సం సృష్టించారు. బోరుమోటార్లలోని వైర్లు దొంగలించేందుకు వెళ్లిన వీళ్లు… ఏకంగా గ్రామానికి చెందిన రైతుపై కత్తులతో దాడి చేశారు. పోలీసులు, గ్రామస్తుల...
హోటల్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో విచ్చలవిడిగా వాడకం
పరిమితికి మించి వాడకంతో ఆరోగ్యం హాం ఫట్
జిల్లా కేంద్రం నుండి మొదలుకొని గ్రామాల వరకు భారీగా వెలసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు
టేస్టింగ్ సాల్ట్ వాడకంపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువు
వికారాబాద్ జిల్లాలో ఇంతకీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా..?
వికారాబాద్ జిల్లాలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు విచ్చల...
పొలంలోకి వెళ్లిన రైతు ఒక్కసారి గా అక్కడ నోట్ల కట్టలు ప్రత్యక్షమవ్వటంతో ఒక్కసారి షాక్కు గురయ్యాడు. అవన్ని నకిలీ నోట్లని తేలడంలో ఆ రైతు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మిర్యాలగూడ గ్రామీణ సీఐ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. పొలంలోని రూ. 500 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫేక్ కరెన్సీపై ‘చిల్డ్రన్ బ్యాంక్...
భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు..
అధికారుల సమన్వయంతో పనిచేయాలి..
ఏడుపాయల జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..
నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఏడుపాయల జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం ఏడుపాయలలోని హరిత హోటల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ జాతర...
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...