ప్రతి తాండకు,ప్రతి గ్రామానికి విద్యను అందిస్తాం
సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేయము
శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలను రూ 2 వేల కోట్లతో పనులు మొదలు పెట్టం
ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడడం ప్రభుత్వానికి గర్వకారణం
90 శాతం మంది ఐ.ఎ.ఎస్,ఐ.పి.ఎస్ లు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారు
నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివా
ప్రతి గ్రామంకు,ప్రతి తాండకు విద్య...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్డేట్…
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎన్నిక ఇక లాంఛనమే..
కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్
48 అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి
అయినా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకొని అభ్యర్థులు
స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ ను ఎలిమినెట్ చేసిన ఆయన ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల ను లెక్కించిన అధికారులు....
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...