ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది..
ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండా ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
బస్వరాజు సారయ్య సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ లో ఉన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్...
వరంగల్ టెక్స్ టైల్ పార్క్ పనులను పరిశీలించిన సీఎం
సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ,సీతక్క
టెక్స్టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్గా అభివృద్ధి చేస్తాం :రేవంత్ రెడ్డి
వరంగల్ టెక్స్ టైల్ పార్క్ కోసం భూములు ఇచ్చినవారికి ఇందిరమ్మ ఇళ్లులు అందేలా కృషిచేస్తామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఢిల్లీ పర్యటన ముగించుకొని శనివారం వరంగల్ లో పర్యటించారు....
ఢిల్లీ నుండి తెలంగాణ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా వరంగల్ టెక్స్టైల్ పార్క్ పనులను పరిశీలించారు.వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కొండ సురేఖా,సీతక్క ఘన స్వాగతం పలికారు.మంత్రులు,అధికారులతో కలిసి ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుప్రతి పనులను పరిశీలించారు.అ తర్వాత హనుమకొండలో...
టీపీసీసీ నాయకులు బట్టు జగన్
వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఒకే విడతలో రూ.2 లక్షల రుణామాఫీ చేస్తామని ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించడంతో రెపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం నాయకులు తెలంగాణ మంత్రిమండలికి...
పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్క్రోలింగ్ పాయింట్స్...
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసాం.
పెద్దలుగా అండగా నిలబడాలని వారిని కోరాం..
తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారు.
రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళతాం
రైతు రుణమాఫీ విధివిధానాలపై ఇవాళ మంత్రి...
సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా?
సింగరేణిని ప్రైవేటీకరించి దివాళా తీయించింది కేసీఆరే
సింగరేణిలో కేంద్రం వాటా 49, రాష్ట్రం వాటా 51 శాతం మాత్రమే
రాష్ట్ర ఆమోదం లేకుండా కేంద్రం ప్రైవేటీకరించడం అసాధ్యం
తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అయోమయం స్రుష్టంచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర
అవినీతి విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో...
కేసీఆర్ కంటే ముందు పరిపాలించిన ముఖ్యమంత్రులు ఇవ్వలేకపోయారు.
ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇవ్వలేకపోతున్నాడు.
కేసీఆర్ ఒక్కడే ఎలా ఇవ్వగలిగాడు?
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నిలపి, గెలిపించాలన్న అశయంతో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు.
తెలంగాణ ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆరాటంతో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు.
నోటీసులు, కేసుల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసే చిల్లర రాజకీయాలను తెలంగాణ ప్రజలు...
ప్రతి తాండకు,ప్రతి గ్రామానికి విద్యను అందిస్తాం
సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేయము
శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలను రూ 2 వేల కోట్లతో పనులు మొదలు పెట్టం
ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడడం ప్రభుత్వానికి గర్వకారణం
90 శాతం మంది ఐ.ఎ.ఎస్,ఐ.పి.ఎస్ లు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారు
నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివా
ప్రతి గ్రామంకు,ప్రతి తాండకు విద్య...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్డేట్…
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎన్నిక ఇక లాంఛనమే..
కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్
48 అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి
అయినా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకొని అభ్యర్థులు
స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ ను ఎలిమినెట్ చేసిన ఆయన ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల ను లెక్కించిన అధికారులు....
మస్తాన్ సాయి, శేఖర్ బాషా తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటూ కంప్లైంట్
నార్సింగి పోలీస్ స్టేషన్ను సినీ నటి లావణ్య మరోసారి ఆశ్రయించారు. బిగ్...