Wednesday, April 2, 2025
spot_img

Indian Army

సైన్యంలో చేరి..దేశ సేవ చేయాలనుకునే వారికి గుడ్‎న్యూస్

సైన్యంలో చేరి దేశనికి సేవ చేయాలని అనుకుంటున్నారా..అయితే బీఎస్ఎఫ్ సైన్యంలో చేరాలనుకునే వారికి శుభవార్త చెప్పింది. బీఎస్ఎఫ్ లోని స్పోర్ట్స్ కోటా కింద 275 కానిస్టేబుల్ ( జనరల్ డ్యూటి ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెట్రిక్యులేషన్ ఉత్తిర్ణతతో పాటు ఆర్చరీ, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్ బాల్, బాక్సింగ్ తో పాటు...

దేశ రక్షణలో సాయుధ దళాల పాత్ర ఎనలేనిది..

సాయుధ దళాల పతాక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు నెలలో ఏడవ తేదిన జరుపుకుంటారు. సాయుధ దళాలు దేశరక్షణ కొరకు అహర్నిశలు చేయుచున్న కృషి, శత్రువుల బారినుండి దేశాన్ని రక్షిస్తూ వారు చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ వారు, వారి కుటుంబాలకు మనము అండగా ఉన్నట్లు తెలియచేయుట ఈ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత. 1949...

భారత త్రివిధ దళాల త్యాగాల పునాదులపై దేశ భద్రత

భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడటానికి త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ సైనికులు (సోల్జర్స్), నావికాదళ నావికులు (సెయిలర్స్), వైమానిక దళ ఏయిర్మెన్ త్యాగాల పునాదులు ఊపిరులూదుతున్నాయి. మన త్రివిధ దళాలకు చెందిన సాయుధ బలగాల అంకితభావం, నిబద్ధత, విధి నిర్వహణ, దేశభక్తి, క్రమశిక్షణ, ప్రాణాలకు తెగించి పోరాడటం, ధైర్య శౌర్య పరాక్రమాలను గుర్తు చేసుకుంటూ...

హైదరాబాద్ లో డిసెంబర్ 08 నుండి అగ్నివీర్ రిక్రూట్‎మెంట్ ర్యాలీ

హైదరాబాద్ గచ్చిబౌలీలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో డిసెంబర్ 08 నుండి 16వ తేదీ వరకు అగ్నివీర్ రిక్రూట్‎మెంట్ ర్యాలీ జరగనుంది. ఈ రిక్రూట్‎మెంట్ లో అగ్నివీర్ జనరల్ డ్యూటి, టెక్నికల్, క్లార్క్, స్టోర్ కీపర్, అగ్నివీర్ ట్రేడ్స్‎మెన్ కేటగిరీలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 12,2024 తేదీ నాటి ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం...

పాకిస్థాన్‎లో ఉగ్రవాద శిక్షణ శిబిరం, కనిపెట్టిన భారత ఇంటిలిజెన్స్

పాకిస్థాన్ ఆబోటాబాద్‎లో ఓ ఉగ్రవాద క్యాంప్ నడుపుతున్నట్లు భారత్ ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర క్యాంప్‎ను పాకిస్థాన్ సైన్యంలోని కీలక జనరల్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ విషయన్ని ఓ జాతీయ ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలు కలిసి ఏకంగా పాక్ సైనిక స్థావరం పక్కనే...

లద్దాఖ్‎లో భారత్- చైనా బలగాల ఉపసంహరణ

భారత్, చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు తూర్పు లద్దాఖ్ సెక్టర్లోని కీలక ప్రాంతాల నుండి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్ళినట్టు భారత రక్షణశాఖ అధికారులు తెలిపారు. భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత నాలుగు ఏళ్లుగా కొనసాగుతున్న ముగింపు పలికేందుకు భారత్- చైనా మధ్య ఇటీవల...

కిడ్నాప్‎కు గురైన జవాన్ మృతి

జమ్ముకశ్మీర్ అనంత్‎నాగ్ జిల్లాలో కిడ్నాప్‎కు గురైన ఇద్దరు సైనికులలో ఓ సైనికుడు మరణించాడని సైనిక అధికారులు తెలిపారు. అక్టోబర్ 08న యాంటీ టెరరిస్ట్ ఆపరేషన్ సమయంలో 161 యూనిట్ టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు సైనికులు అనంతనాగ్ అటవీ ప్రాంతం నుండి కిడ్నాప్‎కి గురయ్యారు. వీరిలో ఒకరికి బుల్లెట్ తగిలి గాయాలు అయినప్పటికీ ఉగ్రవాదుల...

విజయవంతమైన ఎంపీ-ఏటీజీఎం మిస్సైల్ ప్రయోగం

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ "మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్"ను విజయవంతంగా పరీక్షించింది.రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ పరీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్‌లో క్షిపణి,లాంచర్,టార్గెట్ అక్విజిషన్ సిస్టమ్ మరియు ఫైర్ కంట్రోల్ యూనిట్లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్...

బంగ్లాదేశ్ జైళ్ల నుండి ఖైదీలు పరార్,అప్రమత్తమైన బీఎస్ఎఫ్

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నా విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ ఆందోళనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.ఇదిలా ఉండగా ఆందోళనలు జరుగుతున్న క్రమంలో నిరసనకారులు జైళ్ల పై దాడులు చేశారు.దీంతో సుమారుగా 1000 మందికి పైగా ఖైదీలు జైలు నుండి తప్పించుకున్నారు.పారిపోయిన వారిలో కొంతమంది ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు సమాచారం. మరోవైపు తప్పించుకున్న ఖైదీలు...

ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తి,అప్రమత్తమైన భద్రతా బలగాలు

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 ను రద్దు చేసి నేటికీ 5 ఏళ్ళు పూర్తయ్యాయి.2019 ఆగష్టు 05న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది.ఈ సందర్బంగా జమ్ముకశ్మిర్ లో భద్రతాను కట్టుదిట్టం చేశారు. అమర్ నాథ్ యాత్రను నిలిపివేశారు.ఇటీవల జరిగిన ఉగ్రదాడులను దృష్టిలో పెట్టుకొని భద్రతా బలగాలు హై...
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS