Friday, September 20, 2024
spot_img

pakistan

కాంగ్రెస్ కూటమికి మా మద్దతు ఉంటుంది,పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు

కాశ్మీర్ లో ఎన్నికల నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖావజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.జియో టీవికి అయిన ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సంధర్బంగా మాట్లాడుతూ,ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ కూటమి స్టాండ్‎తో తాము ఏకీభావిస్తున్నామని ప్రకటించారు.కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.రెండు పార్టీలు జమ్ముకశ్మీర్ లో గణనీయమైన...

ప్రధాని మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం

పాకిస్థాన్ లో అక్టోబర్ 15,16 తేదీల్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీను పాకిస్థాన్ ఆహ్వానించింది.ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ప్రకటించింది.ప్రధాని మోదీతో పాటు ఇతర దేశాల దేశాధినేతలకు కూడా ఆహ్వానం పంపినట్టు విదేశాంగ ప్రతినిధి మూంజత్ జాహ్రా తెలిపారు.

వివాదంలో చిక్కుకున్న అర్షద్ నదీమ్,కారణం ఆదేనా..??

పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ తోయిబాకు చెందిన నాయకుడు హారిస్ ధార్ ను కలిసి వివాదంలో చిక్కుకున్నారు.తాజాగా ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.పారిస్ ఒలంపిక్స్ నుండి ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చాడు.దీంతో నదీమ్ ను సన్మానించడం కోసం హారిస్ ధార్ వెళ్ళాడు.నదీమ్ భుజంపై చేయి వేసి మాట్లాడిన...

సౌదీ ఎయిర్ లైన్స్ కు తప్పిన ప్రమాదం

గురువారం పాకిస్థాన్ లోని పెషావర్ విమానాశ్రయంలో సౌదీ ఎయిర్ లైన్స్ నుండి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు.విమానంలో ఉన్న ప్రయాణికులు,సిబ్బంది క్షేమంగానే ఉన్నారని తెలిపారు.ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 297 మంది ప్రయాణికులు ఉన్నారు.ల్యాండింగ్ గేర్ లో సమస్య తలెత్తడంతోపొగలు వ్యాపించాయి.ఇది గమనించిన ఏటీసీ సిబ్బంది...

పాకిస్థాన్ లో జరిగే చాంపియన్ ట్రోఫీకు దూరంగా టీమిండియా..!!

వచ్చే ఏడాది పాకిస్థాన్ లో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ కు టీం ఇండియా హాజరుకావడం లేదని తెలుస్తుంది.దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను దుబాయి లేదా శ్రీలంకకు మార్చే అవకాశం ఉంది.వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుండి మార్చి 09 వరకు ఈ ట్రోఫీ జరగనుంది .ఇప్పటికే షెడ్యూల్ ని కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు...

భారత్ తో మేము శాశ్వత శత్రుత్వం కోరుకోవడం లేదు

ఆసక్తి కామెంట్స్ చేసిన పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని,విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ ఇస్లామాబాద్‌ లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఇషాక్ తాము భారతదేశంతో శాశ్వత శత్రుత్వం కోరుకోవడం లేదని,ఈ విషయంలో భారత్ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందంటూ ఆశాభావం వ్యక్తం...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img