పాదయాత్రతో పాటు పలు అంశాలపై చర్చ
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో టీ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు సీఎం రేవంత్రెడ్డితో చర్చించారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై మాట్లాడారు....
పొన్నంనో.. మహేశ్ గౌడ్నో సిఎం చేస్తారా
సిఎం రేవంత్ వ్యాఖ్యలకు బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు
రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు కాదు, భాస్కర్ అవార్డు ఇవ్వాలి.. నోబెల్ ప్రైజ్ కాదు, గోబెల్స్ ప్రైజ్ ఇవ్వాలి అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సెటైర్లు వేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా రామచందర్ రావు...
కేవలం ముస్లింలకు మాత్రమే లబ్ది
ఎంఐఎంకు లబ్ది చేకూరేలా రిజర్వేషన్లు
బిసిని ప్రధానిని చేసిన ఘనత బిజెపిది
మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రిజర్వేషన్లతో నిజమైన బిసిలు నష్టపోతారని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బిసిలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని అన్నారు. నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన...
తెలంగాణ ఆత్మగౌరవం రేవంత్ తాకట్టు పెట్టారు..
మండిపడ్డ బిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద
బీసీ రిజర్వేషన్ల అంశం, సోనియా లేఖపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే పట్నం వివేకానంద, బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ వ్యాఖ్యలను ఘాటుగా తప్పుబట్టారు. ఎమ్మెల్యే...
అపరిచితుడిలా వ్యవహరిస్తున్న రేవంత్
కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చి గొప్పలు
గురుకులాల్లో విద్యార్థులకు విషం పెడుతున్నారు
14 ఏళ్ల పోరాటం చేసి కెసిఆర్ తెలంగాణ సాధించారు
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కుబుద్ది చెప్పాల్సిందే
లింగంపేట ఆత్మగర్జన సభలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సీఎం రేవంత్లో అపరిచితుడు ఉన్నాడు.. ఒక్కోసారి రెమో, రామ్లా కనిపిస్తాడని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రజలకు...
28న జరపాలని సిఎం నిర్ణయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25వ తేదీ శుక్రవారం జరగాల్సిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఐదుగురు మంత్రులు ఢిల్లీలో ఉండటంతో తాత్కాలికంగా నిలిపివేశారు. తాజా నిర్ణయం ప్రకారం, మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని నిర్ణయించినట్లు...
తెలంగాణలో కులగణన సర్వే అంశంపై రాహుల్, ఖర్గేకు సమగ్ర వివరాలు
కేంద్రం ఆమోదించకుంటే ఉద్యమానికి సిద్ధం
న్యూఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. రెండు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ఖర్గే పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో...
సిఎం రేవంత్ సంకల్పం ఇదే
సచివాలయంలో ఫిక్కీ, సిఐఐ తదితర సంస్థలతో శ్రీధర్ బాబు
తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావాలి… ఇక్కడి యువతకు ఉపాధి దక్కాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో...
అభివృద్ధిపై దృష్టి సారించకుండా.. విమర్శలకే అంకితం
హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రశ్నించండి
మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చిన అండగా ఉంటాం
తప్పుడు కేసులకు భయపడవద్దు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసి మోసపోయారని, ఇప్పుడు ప్రజలు అది గ్రహిస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం న్యూ...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...