మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పార్టీ శ్రేణులు, ప్రజలు అధైర్య పడొద్దు..త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయి..మళ్లీ కెసిఆర్ సీఎం కాబోతున్నారు అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీక్షాదివస్ సందర్భంగా వరంగల్లో నిర్వహించిన కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటిస్థానంలో ఉంచిన...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93 ప్రకారం లగచర్లలో భూసేకరణను ఉపసంహరించుకున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణలోని వసతి గృహాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వసతి గృహాల్లో విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరించారు. వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉంటున్న విద్యార్థులకు కన్నబిడ్డలా చూసుకోవాలని తెలిపారు. అధికారులు పాఠశాలలు,వసతి గృహాలను తరచుగా తనిఖీ...
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. బుధవారం దిలావర్పూర్ లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపివేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం...
బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత ..?
అధికారంలో ఉన్నప్పుడు ఓ లెక్క..లేనప్పుడు మరో లెక్కనా..?
ఏడాదికే బీఆర్ఎస్..ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తుంది..?
బీఆర్ఎస్ చేసిన పాపమే నగరానికి శాపంగా మారిందా..?
తెలంగాణలో ఎంతమందికి బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసింది..?
అమరవీరుల కుటుంబాలకు బీఆర్ఎస్ రేషన్ కార్డునైనా ఇచ్చిందా..?
తెలంగాణ రాజకీయాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక రాజకీయ కథనం..-పొలిటికల్ కరెస్పాండెంట్ కే...
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం ఆదానీ ఇస్తానన్న రూ.100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. గతకొన్ని రోజులుగా ఆదానీ అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆదానీ వ్యవహారంపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు....
బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత ..?
అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పెద్దలకు లేని ఐశ్వర్యం ?
వారు పరిపాలించిన పదేండ్ల పాలనలో ఎలా వరించింది ?
అధికారంలో ఉన్నపుడు ఒకలా.. లేనప్పుడు మరోలా ఎలా..?
కాళేశ్వరం, సింగరేణి సంస్థల నిర్మాణాలకు ఊర్లు మాయం కాలేదా.?
పార్టీని కాపాడుకునేందుకే అధికారపార్టీపై విమర్శలు చేస్తుందా ?
తెలంగాణ రాజకీయాలపై ఆదాబ్ ప్రత్యేక రాజకీయ కథనం..
మూసి...
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణలో అధికారం చేపట్టి ఏడాది పూర్తికావస్తున్న సందర్బంగా డిసెంబర్ 09న నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలకు ఢిల్లీ పెద్దలను ఆహ్వానించనున్నారు.
అదేవిధంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు సభకు ఢిల్లీ పెద్దలను ప్రత్యేకంగా పిలువనున్నారు. మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) ఛైర్మన్ బీఆర్ నాయుడు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సీఎం నివాసానికి వెళ్ళిన అయిన రేవంత్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం శ్రీవారి ప్రసాదాన్ని అందించారు.
సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలనే కాదు..వేములవాడ రాజన్నని సైతం మాజీ సీఎం కెసిఆర్ మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు. బుధవారం వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ అభివృద్దికి అడ్డుపడుతుందని మండిపడ్డారు. లగచర్లలో కొందరిని ఉసిగొల్పి కలెక్టర్, అధికారులపై దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు....
తెనాలి డబుల్ హార్స్ గ్రూప్నకు మరో గౌరవించదగిన గుర్తింపు లభించింది. యూఆర్ఎస్ మీడియా మరియు ఆసియా వన్ మ్యాగజైన్ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 25వ ఆసియన్...