తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి అప్పుడే ఏడాది అయింది..కాంగ్రెస్ ప్రజా పాలన విజయోత్సవాలు ప్రారంభమైనయి..వరంగల్ వేదికగా నిన్న సీఎం రేవంత్ తొలి సభ పెట్టారు..రాష్ట్రవ్యాప్తంగా కూడా అధికార పార్టీ సెలబ్రేషన్స్ నిర్వహించనుంది..విజయోత్సవాలు సరే మీ ఆరు గ్యారంటీలు, హామీలసంగతి కూడా చూడుర్రి ఎన్నికల ముందు మీరు చెప్పిన మాటలునెరవేర్చండి.. ప్రజలకు ఇచ్చిన హామీల ఎంతవరకుఅమలవుతున్నాయో...
సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. వేములవాడ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదలు అందజేశారు.
ఈ పర్యటన సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు...
సీఎం రేవంత్ రెడ్డి
కిరాయి గుండాలతో అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తే ఉరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఏడాది పాలన సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను తాము చేసి చూపిస్తుంటే కిరాయి గుండాలతో, కుట్రలతో...
సీఎం రేవంత్ రెడ్డి నేడు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభకు అయిన హాజరుకానున్నారు. కాళోజీ కళాక్షేత్రం సహ పలు అభివృద్ది పనులకు ప్రారంభిస్తారు. హన్మకొండ, వరంగల్, కాజీపేటల అభివృద్దికి గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 4962. 47 కోట్లు కేటాయించింది.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో...
తాము మహబూబ్నగర్ వలసలను అపాలని ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం అయిన మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సంధర్బంగా కురుమూర్తి స్వామిని దర్శించుకొని..కొండకు వెళ్ళే ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, కురుమూర్తి స్వామి ఆశీర్వాదంతోనే ఈ స్థాయిలో ఉన్నానని, తెలంగాణ రాష్ట్ర...
సీఎం రేవంత్ రెడ్డి మాటల తూటాలుమాజీ సీఎం కెసిఆర్ని ఇరుకునపడేశాయా….?
అందుకే ఫామ్హౌస్ వదిలి నగరం దారి పట్టారా..?అయినా మూసీ ఫామ్హౌస్ కు పోదే..
కెసిఆర్కు ఎలా వినపడ్డాయి..ఇది ఒక్కరోజు మురిపమా..? లేక కొనసాగుతుందా..?
ఫామ్హౌస్ లో నిద్రపోతున్న కెసిఆర్ నిన్న లేచి మళ్ళీ మాయమాటలు చెప్పిండు..చాలా మంది నవ్వుకున్నారు కూడా..
అయిన స్థానిక ఎన్నికలకు సిద్ధం అవుతున్నారా..లేకా అధికార...
మహబూబ్నగర్ లో పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం చిన్నచింతకుంట మండలం అమ్మపూర్ లోనీ కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా వేద పండితులు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు అయినకు తీర్థప్రసాదలు అందించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కురుమూర్తి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు....
సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రచారం కోసం అయిన ముంబయి వెళ్లారు. ఈ సంధర్బంగా పీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ప్రధాని మోదీ...
అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందరి ఏకాభిప్రాయం మేరకు తక్షణం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యం, న్యాయస్థానాలు లేవనెత్తిన...