Thursday, September 19, 2024
spot_img

sports updates

ఆఫ్ఘనిస్తాన్,న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ రద్దు

ఆఫ్ఘనిస్తాన్,న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ రద్దయింది.భారీ వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోవడంతో రద్దు చేస్తునట్లు అంఫైర్లు ప్రకటించారు.

బాంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వెయ్యొద్దు

కెప్టెన్ రోహిత్ శర్మను సూచించిన సురేష్ రైనా,హర్భజన్ సింగ్ సెప్టెంబర్ లో టీమిండియా బాంగ్లాదేశ్ తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడబోతుంది.ఈ క్రమంలో భారత మాజీ క్రికెట్ ఆటగాళ్లు సురేష్ రైనా,హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.బాంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వెయ్యొద్దని కెప్టెన్ రోహిత్ శర్మను సూచించారు.ఇదిలా ఉండగా టెస్ట్ క్రికెట్ లో...

అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న మను భాకర్

పారిస్ 2024 షూటింగ్ ఈవెంట్ లో కాంస్య ప‌త‌కాన్ని సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.మను భాకర్ ఎక్స్ అకౌంట్ కి వేరిఫైడ్ బ్లూ టిక్ పడింది.అంతేకాకుండా ఆమె అకౌంట్ లో ఈఫిల్ టవర్ లోగో కూడా జాతకుడుంది.మరోవైపు ఆదివారం మను భాకర్ కాంస్య పతాకాన్ని సాధించి చరిత్ర...

ఒలంపిక్స్ లో మనోళ్లదే హవా,ఫైనల్స్ లోకి అర్జున్ బాబాట

పారిస్ ఒలంపిక్స్ లో భారత్ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు.ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో మను భాకర్ కాంస్య విజయం సాధించింది.ఇదే షూటింగ్ లో షూటర్ రమిత జిందాల్ ఫైనల్స్ లోకి వెళ్ళింది.తాజాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో అర్జున్ బాబాట ఫైనల్స్ లోకి చేరాడు.

వారిద్దరికీ 2027 ప్రపంచకప్ లో ఆడే సత్తా ఉంది

ఇటీవల టీం ఇండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంబీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ లకు 2027 లో జరిగే ప్రపంచ కప్ లో ఆడే సత్తా ఉందని,దానికి వారు తమ ఫిట్నెస్ ను కాపాడుకోవాలని సూచించారు.అలాగే తన కోచింగ్ గురించి కూడా మాట్లాడుతూ,తనకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని...

ఇంస్టాగ్రామ్ వేదికగా నటాషాకు విడాకులు ప్రకటించిన హార్దిక్

భారత క్రికెట్ జట్టు అల్ రౌండర్ హార్దిక్ పాండ్య నటాషా స్టాంకోవిచ్ కు విడాకులు ఇస్తున్నట్టు ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు.ఈ సందర్బంగా ఓ పోస్టు ను షేర్ చేశాడు.ఇక తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని,కఠినమైన నిర్ణయమైనప్పటికీ పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇంస్టాగ్రామ్ లో వెల్లడించాడు.ఒక కుటుంబంగా...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన క్రికెటర్ సిరాజ్

భారతీయ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా సిరాజ్ ను రేవంత్ రెడ్డి అభినందించారు.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని,ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.అనంతరం పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు.

ఏపీఎల్ లో ఘన విజయం సాధించిన రాయలసీమ కింగ్స్‌

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) లో రాయలసీమ కింగ్స్‌ అద్భుత విజయం సాధించింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో గోదావరి టైటాన్స్‌పై ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది.ఓపెనర్లు పవర్‌ప్లే ముగిసే సరికి...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img