Monday, April 21, 2025
spot_img

telangana

భావితరాల భవిష్యత్తును చిదిమేస్తున్న దివిస్

దివిస్ కాలుష్యంఫై ప్రజల్లో అవగాహన కల్పించిన పలు పత్రికలు.. దివిస్ కాలుష్యం ఆధారంగానే అంబుజా సిమెంట్ పై ప్రజా ఉద్యమం.. బాపు ఘాట్ వ్యర్థాలను మూసీలోకి వదులుతున్న మాఫియా గుట్టు రట్టు దివీస్ వ్యర్థాల తరలింపుపై నిఘూ పెట్టి ట్యాంకర్ ను పట్టుకున్న జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ...

విజయోత్సవాలు ఓవైపు, విమర్శలు మరోవైపు..

రాష్ట్రంలో ఏడాది విజయోత్సవాలు ఓవైపుఏం సాధించారని సెలబ్రేషన్స్ అని విమర్శలు మరోవైపు..కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, బీజేపీ పంచాదీ..రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారాల్లో ప్రజలు వేటిని నమ్మాల్నో అర్థంకావట్లేదేశంలోనే తెలంగాణను నెం.1 చేశామంటున్న కాంగ్రెస్ నేతలు..6 గ్యారెంటీలు 66మోసాలు అంటున్న బీజేపీ..కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్..మళ్లోసారి పోరుబాట తప్పదంటున్న బీఆర్ఎస్ప్రజలు పదేళ్ల పాలన బాగుందంటున్న గులాబీలు...

మహబూబ్‎నగర్ లో “రైతుపండుగ” ముగింపు వేడుకలు

మహబూబ్‎నగర్ లో జరిగే రైతుపండుగ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా చూడండి. https://www.youtube.com/live/_Bj-sPC5kIM?si=qaggo8drA6N632eS

రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం, సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

సీఎం రేవంత్ రెడ్డి నేడు మహబూబ్‎నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మహబూబ్‎నగర్ లో జరిగే రైతు పండుగ సభలో అయిన పాల్గొంటారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. "ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు..పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు.. పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు. ఆ ఓటు...

ఇంకెన్నాళ్ళీ విద్యార్థుల ఆత్మహత్యలు

తెలంగాణ రాష్ట్రంలో విద్యా కుసుమాలు నేలరాలుతున్నాయి. విద్యా ప్రమాణాలు సైతం రోజు రోజుకి పడిపోతున్నాయి. విద్యకు, విలువల బోధనకు చిరునామాగా ఉండాల్సిన ప్రభుత్వ పాఠశా లలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు ఆత్మహత్యలకు ఆవాంచ నీయ సంఘటనలకు కేరాఫ్గా మారుతున్నాయి. ఒకప్పుడు విద్యా రులను విలువలతో కూడిన విద్యకై గురుకులాల్లో చదివించే వారు కానీ నేడు...

దివీస్ పై కమలం కొట్లాట

ఫార్మా కంపెనీపై బీజేపీ సమరభేరికి సిద్ధం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందే వ్యర్థ కాలుష్యంతో నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలి న్యాయం జరుగుతుందని గీత కార్మికులు, రైతుల ఆశాభావం రాష్ట్ర పార్టీ ఆదేశాలతో ఆందోళనకు కార్యాచరణ దివీస్‎కు వంతపాడుతున్న ఇతర పార్టీల నాయకుల అంతర్మథనం ‘ఆదాబ్ హైద్రాబాద్’లో గత ఏడాదిగా దివీస్ ల్యాబ్ పై వరుస కథనాలు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం...

నాటి ఉద్యమకారులు నేడు ఎక్కడ.?

తెలంగాణ రాష్ట్ర సాధనకై పాటుపడ్డ నాటి ఉద్యమకారులు నేడు ఎక్కడ.?ఆత్మహుతికి పాల్పడి మలిదశ ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు నాడు!లాఠీ దెబ్బలకు, రబ్బర్ బుల్లెట్లకు ఆదరక, బెదరకఎదురొడ్డిన నాటి విద్యార్థులు నేటి వరకు ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు…పోలీస్ కేసులకు, రైలు రోకోలు, వంటావార్పు, రహదారుల దిగ్బంధనం చేసిన నాటి ఉద్యమకారులు నేడు నాటి హామీల...

పోలీసు యూనిఫాం అంటే క్రమశిక్షణకు గుర్తు

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ.శ్రీధర్ బాబు పోలీసు యూనిఫాం అంటే నమ్మకం, క్రమశిక్షణకు గుర్తని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ.శ్రీధర్ బాబు పేర్కొన్నారు. టీజీఎస్‌పీఎఫ్‌ సిబ్బంది పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ వద్ద ఉన్న శిక్షణ కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అయిన ముఖ్యఅతిథిగా హాజరై పోలీస్ సిబ్బంది గౌరవ వందనం...

నిరుపేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్ల‌లో తొలి ప్రాధాన్యం

దివ్యాంగులు, వ్య‌వ‌సాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికుల‌కు పెద్ద‌పీట‌ పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బ‌లోపేతం ల‌బ్ధిదారు ఆస‌క్తి చూపితే అద‌న‌పు గ‌దుల నిర్మాణానికి అనుమ‌తి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్య‌వ‌సాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య...
- Advertisement -spot_img

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS