Friday, September 20, 2024
spot_img

తెలంగాణ ఉద్యమకారుడు జీట్టా బాలకృష్ణ రెడ్డి కన్నుమూత

Must Read

బీఆర్ఎస్ నేత,తెలంగాణ ఉద్యమకారుడు జీట్టా బాలకృష్ణ‎రెడ్డి (52) కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అయిన సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.శుక్రవారం ఉదయం కన్నుమూశారు.సాయింత్రం 04 గంటలకు మగ్గంపల్లిలోని ఫాంహౌస్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.బాలకృష్ణ భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు భువనగిరికి తరలించారు.జీట్టా బాలకృష్ణ బీఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీ పార్టీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.చివరికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే చేరారు.తెలంగాణ ఉద్యమంలో జీట్టా బాలకృష్ణ తనదైన ముద్ర వేసుకున్నారు.2009లో భువనగిరి నుండి అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This