Tuesday, October 28, 2025
spot_img

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

Must Read

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయింత్రం 04 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కొత్త రెవెన్యూ చట్టం మూసాయిదాకు ఆమోదం వేయడంతో పాటు గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నియామకం, హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం, ఇందిరమ్మ కమిటీలు, కులగణన ,ఎస్సీ వర్గీకరణ, ఉద్యోగులకు పెండింగ్ డీఏలతో పాటు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

మరోవైపు నవంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ సమావేశాల తేదీలపైన కూడా చర్చించే అవకాశం ఉంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This