Friday, October 3, 2025
spot_img

మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది

Must Read
  • ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత

మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంగళవారం అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తకోడళ్ళపై అత్యాచారనికి పాల్పడిన నిందితులను పోలీసులు 48 గంటల్లోనే పట్టుకున్నారని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణను ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This