Thursday, April 3, 2025
spot_img

మదనపల్లి ఘటన ప్రమాదవశాత్తు జరగలేదు

Must Read
  • ఏపీ డీజీపీ ద్వారాకా తిరుమలరావు

మదనపల్లి ఘటన ప్రమాదవశాత్తు జరగలేదని తెలిపారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.ప్రమాదంపై ఆర్డీవో కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు.క్రిటికల్‌ సెక్షన్‌లో రికార్డులు కాలిపోయాయని,షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరగలేదని అన్నారు.సెలవు రోజు ఎవరి అనుమతితో పనిచేశారో విచారిస్తున్నమనీ,ఆఫీసు కాంపౌండ్‌లో కొన్ని ఫైల్స్‌ కాలిపోయి ఉన్నాయని పేర్కొన్నారు.గది కిటికీ దగ్గర అగ్గిపెట్టె దొరికిందని,ఘటన పై దర్యాప్తు చేసేందుకు 10 బృందాలను ఏర్పాటు చేశామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS