Friday, July 4, 2025
spot_img

జూడాల సమ్మెకి బ్రేక్,నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Must Read
  • గాంధీ,ఉస్మానియా ఆసుప్రతుల్లో వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ
  • ఇచ్చిన హామీ మేరకు రెండు జీవోలు విడుదల
  • ఉస్మానియా,గాంధీ ఆసుప్రతులతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం

గాంధీ,ఉస్మానియా ఆసుప్రతుల్లో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోలను విడుదల చేసింది.ఉస్మానియా,గాంధీ ఆసుపత్రిలతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించింది.ఉస్మానియా వసతి భవనాలు,రోడ్ల కొరకు రూ.121.90 కోట్లు,గాంధీ ఆసుప్రతికి రూ.79.50 కోట్లు కేటాయించింది.ఇక కాకతీయ వర్సిటీలో సీసీ రోడ్ల మరమ్మత్తుల కోసం రూ.2.75 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.జూడాల డిమాండ్స్ మేరకు గాంధీ,ఉస్మానియా ఆసుపత్రుల్లో వసతి భవనాలు,కాకతీయ వర్సిటీల్లో రోడ్ల మరమ్మతుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది.ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మెని నిలిపివేస్తున్నట్లు జూడాలు తెలిపారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS