Monday, March 31, 2025
spot_img

అరటి పండు తినే విషయంలో ఈ జాగ్రతలు పాటించాల్సిందే

Must Read

అరటి పండు తినడం వలన లాభాలు ఉన్నయని తెలుసు.అందరికీ అందుబాటులో ఉంటే పండ్లలో అరటి పండు ఒకటి.కానీ అరటి పండు తినే విషయంలో కొన్ని జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.ముఖ్యంగా ఉదయం పుట అరటి పండు తినడం అంత మంచిది కాదని వైద్యులు అంటున్నారు.

ఖాళీ కడుపుతో అరటి పండు తీనొద్దని వైద్యులు తెలుపుతున్నారు.ఎందుకంటే ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల మన శరీరానికి పోషకాలు అందకుండా చేస్తుంది.

అరటిపండులో పెక్టిన్ ఉండడం వలన కడుపులో ఆమ్లన్ని బందిస్తుంది.దీంతో జీర్ణక్రియ నెమ్మదిగా మారుతుంది.అసిడిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS