Friday, September 20, 2024
spot_img

విజయవాడ-హైదరాబాద్ మద్య ప్రారంభమైన రైళ్ల రాకపోకలు

Must Read

విజయవాడ-హైదరాబాద్ మద్య రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ-హైదరాబాద్ మద్య రైళ్ల ట్రాక్ దెబ్బతింది.మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులను పూర్తి చేశారు.దీంతో ఈ మార్గంలో రైళ్లు సర్వీసులను పునరుద్ధరించారు.తొలుత విజయవాడ నుండి గోల్కొండ ఎక్స్‎ప్రెస్ ను ట్రయల్ రన్ కోసం పంపారు.ఈ రైలు విజయవాడ,గుంటూరు,వరంగల్ మీదుగా హైదరాబాద్ కి చేరుకుంది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This