Friday, September 20, 2024
spot_img

ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీ అరెస్ట్

Must Read
  • గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ఏ 71 నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ
  • అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు

గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ఏ 71గా ఉన్న వల్లభనేని వంశీ మోహన్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు .ఏ క్షణంలోనైనా అయినను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.దీని కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.ఈ కేసులో ఇప్పటికే 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ అమెరికా వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వంశీ మోహన్ ఏ 71 నిందితుడిగా ఉన్నారు.దాడిలో అయిన నేరుగా పాల్గొనకపోయిన అయిన సూచనల మేరకే పార్టీ శ్రేణులు ఈ దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This