Thursday, September 19, 2024
spot_img

గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు

Must Read

గంజాయిను రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మంగళవారం విజయనగరం పోలీసులు పట్టుకున్నారు.నిందితుల నుండి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.ఉత్తరప్రదేశ్,ఢిల్లీకి చెందిన ముగ్గురు నిందితులు ధర్మపురి ప్రాంతంలోని వసంత విహార్‌ విల్లా నుండి ఢిల్లీకి గంజాయి రవాణా చేస్తున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.ఈ ముగ్గురు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ గంజాయి రవాణా చేస్తున్నారని ఎస్పీ అన్నారు.నిందితుల వద్ద నుండి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించామని తెలిపారు.

Latest News

నిఖత్ జరీన్‎కు డీఎస్పీ ఉద్యోగం

నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ డీజీపీ జితేందర్ గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డీఎస్పీగా ఉద్యోగం నిజామాబాద్ జిల్లాకు...
- Advertisement -spot_img

More Articles Like This