Friday, September 20, 2024
spot_img

కల్వకుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.ఆదివారం కల్వకుర్తిలో జరిగిన దివంగత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి సంస్మరణ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,కల్వకుర్తి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.రూ.180 కోట్లు రోడ్ల నిర్మాణానికి కేటాయిస్తామని తెలిపారు.పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్ పాస్ చేయించాలన్న ఆలోచన జైపాల్ రెడ్డిది అని,అధికారం ఉన్న లేకున్నా జైపాల్ రెడ్డి నమ్మిన సిద్ధాంతం వీడలేదని పేర్కొన్నారు.అన్ని గ్రామాలకు,తండాలకు బీటీ రోడ్లు వేస్తామని తెలిపారు.ముచ్చర్లలో ఆగష్టు 01న స్కిల్ యూనివర్సిటీకి శంఖుస్థాపన చేసి వందకోట్లతో వెంటనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This