Friday, September 20, 2024
spot_img

మద్యం కుంభకోణంపై సీఐడీతో విచారణ జరిపిస్తాం

Must Read
  • ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పై సీఐడీతో విచారణ జరిపిస్తామని తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.అవసరమైతే ఈ కేసును ఈడీ కి బదిలీ చేసి వారి సహకారం తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.ఈ కుంభకోణం పై సమగ్ర విచారణ జరిపి ఎంతమంది మరణించారు,ఎంతమంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు అనేదాని వైద్యఆరోగ్యశాఖ నుండి లెక్కలు తీసుకుంటామని ప్రకటించారు.రాష్ట్ర ఖజానాకి రావాల్సిన నిధులను ఎలా పక్కదారి పట్టించారో బయటపెడతామని,తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.భవిష్యత్తులో ఎవరైనా తప్పుచేయాలంటే భయపడాలి,ఆ దిశగా అందరు ఆలోచించాలని సభ్యులను కోరారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This