Thursday, April 3, 2025
spot_img

హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా ఒంటరిగానే ఉద్యమిస్తాం

Must Read
  • హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు హింసిస్తుంది
  • మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపింది
  • నిరుపేదలు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చడం దారుణం
  • కేంద్రమంత్రి బండి సంజయ్

హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు హింసిస్తుందని కేంద్రమంత్రి బండిసంజయ్ మండిపడ్డారు. సోమవారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపిందని విమర్శించారు. నిరుపేదలు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయడం దారుణమని, పేదల ఇండ్లను కూలిస్తే హైడ్రాను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని పాలన చేయాలని సూచించారు. హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా తాము ఒంటరిగానే ఉద్యమిస్తామని తెలిపారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS