ప్రజలను మభ్యపెట్టడంలో మతలబు ఏమిటీ..? మూడు పార్టీల ముచ్చట్లు వేరేనయ్య.. ఒక్కరిపై ఒక్కరు దుమ్మెత్తి పోస్తుంటిరి.. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నది గుర్తుంచుండ్రి.. బండి సంజయ్.. రేవంత్ – బీఆర్ఎస్ ఒక్కటనవట్టే.. బీజేపీ – బీఆర్ఎస్ ములాఖత్ అని రేవంత్ అనవట్టే.. కాంగ్రెస్ – బీజేపీ ఒక్కటని కేటీఆర్ అంటుండు.. మీ మాటలు ప్రజలు నమ్మె పరస్థితిలో లేరు నాయకులార..! ఇప్పటకైన మీ మాటలపై కాస్త సోయాచించి.. ప్రజలకు మేలు చేసే విధంగా ఆలోచిస్తే మంచిది..
- వీఎస్ గౌడ్