Friday, September 12, 2025
spot_img

ఎటు పోతుంది ఈ దేశం…??

Must Read

నూనూగు మీసాల ప్రాయంలో మత్తుకై తాపత్రయ పడేవాడు ఒకడు
క్షణిక ఆవేశంతో ఆత్మహత్యకి పాల్పడేవాడు మరొకడు
ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తన ప్రాణాలను,ఎదుటివారి ప్రాణాలు తీసేవాడు ఇంకొకడు..
సభ్య సమాజం సిగ్గుపడేలా చిన్నారి బాలికల పై,మహిళలపై ఆఘయిత్యాలు చేసేవాడు మరొకడు
కోట్లకి పడగలెత్తి మానవత్వం మారుస్తూ శ్రీమంతుడిగా ఎదుగుతున్న వాడు వేరొకడు..అమాయకుల
మీద జులుం చేస్తూ డబ్బులు దండుకునే దళారీ ఒకడు..
సేవ పేరుతొ ధన,మాన ప్రాణాలను దోచేవాడు ఇంకోకడు..
భూ తగాదాలు,ఆస్తి కోసం హత్యలు,పరువు హత్యలతో ఇంకెందరో..
ఇదేనా నేడు మనం చూస్తున్న కుళ్ళు,కుతంత్రాలతో నిండిన మన
భారతావని..ఎటు పోతుంది ఈ దేశం..??
ఏమవుతుంది నేటి ప్రజానికం..!!

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This