Wednesday, September 3, 2025
spot_img

తదుపరి మహారాష్ట్ర సీఎం పడ్నవీసేనా? ఏక్‎నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు

Must Read

మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదాని ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‎నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు మహాయుతి కూటమికి చారిత్రాత్మక విజయాన్ని కట్టుబెట్టారు..ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు అని తెలిపారు. సీఎం ఎంపిక ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీ, అమిత్ షాలాదే అంతిమ నిర్ణయం..వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నారు.

ఇదిలా ఉండగా గతకొన్ని రోజులుగా మహారాష్ట్ర తదుపరి సీఎం ఫడ్నవిస్ అని జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఏక్‎నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి.

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS