Thursday, July 31, 2025
spot_img

సామాజిక న్యాయానికి పెద్దపీట

Must Read

పీసీసీ కార్యవర్గంలో ఎక్కువ పదవులు బడుగు వర్గాల నేతలకే

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, విధేయతకు పెద్ద పీట వేసింది. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీలు 8 మంది, ఎస్సీలు ఐదుగురు, ఎస్టీలు ఇద్దరు, ముస్లింలు ముగ్గురు ఉన్నారు. 67 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీలకు కట్టబెట్టారు. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవుల్లో బీసీలకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు. 68 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులకు ఇచ్చారు

Latest News

ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం..?

ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగించడం పైనాయకులే చేరని బడిలో, వైద్యం చేయించుకోని ఆసుపత్రిలో,ప్రజలకు నమ్మకం ఎలా పుట్టుకొచ్చు?పత్రికా ప్రకటనలో, గొప్ప మాటలు చెప్పినంత మాత్రాన,వాస్తవం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS