Monday, August 18, 2025
spot_img

షేక్ హసీనా పై 05 హత్య కేసులు నమోదు

Must Read

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కొత్తగా 05 హత్య కేసులు నమోదయ్యాయి.హసీనాతో పాటు మాజీ మంత్రులు,అనుచరులపై కూడా కేసులు నమోదు అయినట్లు అక్కడి మీడియా పేర్కొంది.తాజాగా హసీనా పై మరో 05 కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 89కి చేరుకుంది.ఇటీవల బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆ దేశ యువత ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.దీంతో షేక్ హసీనా తన ప్రధాని పదవి రాజీనామ చేసి భారత్ కు చేరుకున్నారు.ప్రస్తుతం ఆమె భారత్ లోనే ఆశ్రయం పొందుతున్నారు.

Latest News

రైతు కుటుంబాల పిల్లలకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శుభవార్త

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు కూలీల కుటుంబాలకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ (అగ్రి), బీటెక్ (ఫుడ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS