Wednesday, July 2, 2025
spot_img

రూ.27 కోట్లతో రిషబ్ పంత్‎‎ని సొంతం చేసుకున్న లక్నో

Must Read

ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్‎ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. పంత్ కోసం లాఖ్‎నవూ, బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు లాఖ్‎నవూ రికార్డు ధరకు అతడిని దక్కించుకుంది.

మరోవైపు బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా భారీ ధర పలికాడు. శ్రేయస్‎ను పంజాబ్ కింగ్స్ రూ.26. 75 కోట్లకు సొంతం చేసుకుంది. రూ.18 కోట్లతో భారత పేసర్ అర్ష్ దీప్ సింగ్‎ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అర్ష్‎దీప్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆ తర్వాత బెంగుళూరు, రాజస్థాన్, సన్‎రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ కూడా ఆర్ష‎దీప్ కోసం బీడ్ వేసిన చివరికి రూ.18 కోట్లతో పంజాబ్ అయినను సొంతం చేసుకుంది.

Latest News

ముగిసిన పాట్ మార్కెట్ స్థానిక విశ్వకర్మ సంఘం ఎన్నికలు

జంట నగరాల్లో ప్రఖ్యాతి గాంచిన సికింద్రాబాద్ పాట్ మార్కెట్ స్థానిక విశ్వకర్మ సంఘంలో ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. 90 శాతానికి పైగా సభ్యులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS