Friday, July 4, 2025
spot_img

ముఖ్యమంత్రి పదవికి ఏక్‎నాథ్ షిండే రాజీనామా

Must Read

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి శివసేన అధినేత ఏక్‎నాథ్ షిండే రాజీనామా చేశారు. ముంబైలోని రాజ్‎భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‎కి తన రాజీనామ పత్రాన్ని అందజేశారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఏక్‎నాథ్ షిండే అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.

ఇటీవల మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి, 235 స్థానాలను కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. దేవేంద్ర ఫడ్నవిస్‎‎ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. బిజెపి అధిస్థానం కూడా దేవేంద్ర ఫడ్నవిస్ కు సీఎంగా అవకాశం ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS