Monday, May 19, 2025
spot_img

పుష్ప- 02 సినిమాపై ఏపీ హైకోర్టులో లంచ్‎మోషన్

Must Read

రేపు ప్రపంచవ్యాప్తంగా పుష్ప – 02 సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో పుష్ప-02 సినిమాపై లంచ్‎మోషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్స్ పై ధరల పెంపు, ప్రదర్శనల సంఖ్య పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ కోర్టులో లంచ్‎మోషన్ దాఖలు చేశారు.సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు ఆధారాలు సమర్పించలేదని పిటిషనర్ ఆరోపించారు. సినిమా ప్రదర్శన సంఖ్యను పెంచడం సరైనది కాదని పిటిషనర్ వాదనకు కోర్టు స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని సూచించింది.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS