Sunday, June 1, 2025
spot_img

సర్వేశ్వర్ ఫుడ్స్ లిమిటెడ్‌‎కు 5350 మెట్రిక్ టన్నుల ఆర్డర్

Must Read

భారతదేశం యొక్క ప్రముఖ బాస్మతి బియ్యం సరఫరాదారులలో ఒకటైన సంస్థ సర్వేశ్వర్ ఫుడ్స్ లిమిటెడ్ ఐ.సిఫోల్ ఎల్ఎల్సీ (యూఎస్ఏ) నుండి $5.84 మిలియన్ (సుమారు రూ. 498 మిలియన్) విలువైన 5,350 మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి ఆర్డర్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంపై సర్వేశ్వర్ ఫుడ్స్ ప్రతినిధి మాట్లాడుతూ, “ఐ.సిఫోల్ ఎల్ఎల్సీతో ఈ ప్రధాన ఆర్డర్‌ను పొందడం గర్వకారణం. మా నాణ్యతా ప్రమాణాలు, సమయానుసారమైన సరఫరా, విశ్వసనీయత ఐ.సిఫోల్ సంస్థకు మమ్మల్ని మెచ్చుకోగలిగేలా చేశాయి. మేము మా పర్యవేక్షణను మరింత విస్తరించి, నైంబార్క్ బ్రాండ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు కృషి చేస్తాం” అని అన్నారు.

Latest News

డల్లాస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం అమెరికాలోని డల్లాస్‌లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS