Friday, July 4, 2025
spot_img

ఈవీఎంలపై ప్రజల్లో విశ్వాసం లేదు..శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

Must Read

ఈవీఎంలపై ప్రజల్లో విశ్వాసం లేదని, మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యనించారు. ఆదివారం షోలాపూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో అయిన పాల్గొని మాట్లాడుతూ, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇంగ్లాండ్, అమెరికా సహ ప్రపంచమంతా బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి..మన దేశంలో మాత్రమే ఈవీఎంలు ఎందుకు అని ప్రశ్నించారు.

Latest News

రీమ్యాక్స్ పేరుతో రియల్ మోసగాళ్లు..

పలు రకాల పేర్లతో కంపెనీల ఏర్పాటు.. హైదరాబాద్‌, పీలోనూ బ్రాంచీల ఏర్పాటు.. భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తూ ఆకట్టుకుంటారు.. అధిక వడ్డీ ఆశచూపి ప్రీ లాంచ్ మోసాలు.. ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి..? నిఘా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS