Saturday, July 5, 2025
spot_img

మోడీకి శుభాకాంక్షలు తెలిపిన తైవాన్ అధ్యక్షుడు

Must Read
  • రెండు దేశాల మధ్య శాంతి,శ్రేయస్సుకు సహకారం అందిస్తాం

భారతదేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్ర మోడీకి ప్రపంచదేశల అధిపతులు అభినందనలు తెలియజేస్తున్నారు.ఇప్పటికే చైనా,ఇజ్రాయిల్,అమెరికా,ఇటలీ దేశాల ప్రధానిలు శుభాకాంక్షలు తెలియజేశారు.తాజగా తైవాన్ అధ్యక్షులు లై-చివింగ్ కూడా మోడీకు శుభాకాంక్షలు తెలిపారు.రెండు దేశాల మధ్య శాంతి,శ్రేయస్సుకు సహకారం అందిస్తాం అని, రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మెరుగుపర్చడం కోసం తాము ఎదురుచూస్తున్నామని తైవాన్ పేర్కొన్నారు.ఆర్థిక మరియు సాంకేతిక భాగస్వామ్యానికి కృషి చేస్తున్నందున సన్నిహిత సంబంధాల కోసం ఎదురుచూస్తునట్టు తైవాన్ వెల్లడించారు.తైవాన్ పంపిన సందేశానికి నరేంద్ర మోడి స్పందించారు తైవన్ పమిన సందేశానికి ధన్యవాదాలు తెలిపారు.ఆర్థిక మరియు సాంకేతిక భాగస్వామ్యానికి కృషి చేస్తున్నందున సన్నిహిత సంబంధాల కోసం ఎదురుచూస్తునట్టు మోడీ స్పందించారు.

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS