Wednesday, August 20, 2025
spot_img

జగన్ పార్టీ నిరసన గళాలు..

Must Read
  • వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు…
  • ఒకరొకరుగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు…
  • మొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నిన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డీ వెంకట్ రాంరెడ్డి, తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ జగన్ తీరుపై, కోటరీ తీరుపై ఆగ్రహం ఆవేధన వ్యక్తం చేస్తూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.
  • జగన్ ప్రభుత్వంలోని చెత్త అధికారుల వల్లే ఈ దుస్థితి అని జక్కంపూడి తీవ్ర ఆవేధన వ్యక్తం చేశారు.. ఐఏఎస్ ధనుంజయ రెడ్డి పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు..
  • జగన్ కార్యాలయంలో ఎవడేవడో కూర్చుని గంటల తరబడి ముచ్చట్లు పెట్టేవారు… కానీ ఎమ్మెల్యేలు ముఖ్యమైన పనులపై వస్తె సీఎం ను కలిసే అవకాశం ఉండేది కాదని కేతిరెడ్డి వ్యాఖానించారు.
  • తొలిసారిగా మంత్రి స్థాయి వ్యక్తి జగన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బాహాటంగా విమర్శలు చేసారు..
  • జగన్ ఎమ్మెల్యేలకు సముచిత స్థానం ఇవ్వలేదని, పనికి మాలిన ఐ ప్యాక్ సంతను నమ్ముకుని మమ్మల్ని పక్కన బెట్టారని, అందువల్లే ఈ దుస్థితి తలెత్తిందని దేవాదాయశాఖ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు..
Latest News

ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ దాఖ‌లు

ఉపరాష్ట్రపతి అభ్య‌ర్థిగా సీపీ రాధాకృష్ణన్ వెంట‌వ‌చ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS