Thursday, July 3, 2025
spot_img

మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం చారిత్రాత్మకమైన ఘట్టం

Must Read

మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం గౌరవంగా భావిస్తున్నని అన్నారు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ.దేశ ప్రధానిగా ఈరోజు మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ఈ కార్యక్రమానికి వివిధ దేశల అధినేతలకు ఆహ్వానాలు అందాయి.శనివారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు.తనకు అందిన ఆహ్వానం పై మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరుకావడం గౌరవంగా ఉందని, ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టం అని తెలిపారు భారత్‌లో పర్యటించడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడతాయి అని పేర్కొన్నారు.

ఈరోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్ లో నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయున్నారు.మోడీతో పాటు మరికొంత మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ఇక వివిధ దేశాల నుండి అతిథులు,అధినేతలు,ప్రముఖులు వస్తుండడంతో ఢిల్లీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.



Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS