Monday, August 18, 2025
spot_img

వైసీపీకి రాజీనామ చేసిన నెల్లూర్ మేయర్

Must Read

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి తర్వాత నాయకులు ఒకొక్కోరిగా ఆ పార్టీ వీడుతున్నారు.తాజగా నెల్లూర్ నగర మేయర్ పొట్లూరి స్రవంతి,ఆమె భర్త జయవర్ధన్ వైసీపీ పార్టీకి రాజీనామ చేసి ఎమ్మెల్యే కోటం రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు.ఈ సంధర్బంగా పొట్లూరి స్రవంతి మాట్లాడుతూ వైసీపీ పార్టీకి తాను,భర్త జయవర్ధన్ రాజీనామ చేస్తునట్టు ప్రకటించారు.అధికార ఒత్తిడి వల్లే వైసీపీ పార్టీలో చేరాల్సి వచ్చిందని అన్నారు.ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తనకి కోటంరెడ్డి మేయర్ చేశారని,ఎంతో మంది కార్యకర్తలకు రాజకీయంగా అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు.శ్రీధర్ రెడ్డి పై విమర్శలు చేయాలని వైసీపీ నాయకులు ఒత్తిడి చేశారని, తాను చేసిన తప్పును ఇప్పటికైనా క్షమించి అక్కున చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Latest News

రైతు కుటుంబాల పిల్లలకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శుభవార్త

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు కూలీల కుటుంబాలకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ (అగ్రి), బీటెక్ (ఫుడ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS