Tuesday, October 14, 2025
spot_img

సీఎం హోదాలో పోలవరం ప్రాజెక్టు ను సందర్శించిన చంద్రబాబు

Must Read

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు పరిశీలించారు.ఇరిగేషన్ ప్రాజెక్టుల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశం అనంతరం పోలవరం ప్రొజెక్టు సందర్శనకు చంద్రబాబు బయల్దేరారు.మంత్రులు నిమ్మల,పార్థసారధి,కందుల దుర్గేష్,ఎమ్మెల్యేలు,కూటమి నేతలు చంద్రబాబుకి స్వాగతం పలికారు.వ్యూ పాయింట్ నుండి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి,స్పిల్ వే పైకి చేరుకున్నారు.26వ గేట్ వద్ద జరుగుతున్న పనుల గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.అనంతరం పోలవరం ప్రాజెక్టు పనుల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This