Friday, July 4, 2025
spot_img

వైసీపీ పాలన పై సంచలన కామెంట్స్ చేసిన బండిసంజయ్

Must Read
  • వైసీపీ పాలకులు,వీరప్పన్ వారసులు
  • స్వామివారి నిధులను పక్కదారి పట్టించారు
  • నాయవంచకూల పాలన పోయి,స్వామివారికి సేవ చేసే రాజ్యం వచ్చింది
  • గురువారం శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్

గత వైసీపీ ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గురువారం అయిన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,గత వైసీపీ పాలకులు వీరప్పన్ వారసులని అని విమర్శించారు.స్వామివారి నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు.రాజకీయ నిరుద్యోగులు టీటీడీను అడ్డాగా మార్చుకున్నారని మండిపడ్డారు.స్వామివారి ఆస్తులను పక్కదారి పట్టించిన నయవంచకులు వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.ఇప్పుడు స్వామివారికి సేవ చేసే రాజ్యం వచ్చిందని తెలిపారు.వైసీపీ పాలకులు ఎర్రచందనం పేరుతొ జాతీయ సంపాదనను దోచుకున్నారని విమర్శించారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS